ఆంధ్రప్రదేశ్

ఏపీని తాకిన రుతుపవనాలు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీని తాకిన రుతుపవనాలు ఏపీ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాలను తాకాయి. ఏపీలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 10వ తేదీకల్లా ఏపీలోని…

తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్లు!

భారత్ న్యూస్ వరంగల్ …లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్లు! కరీంనగర్ జిల్లా: భూమి కొలతలు చేసీ నివేదిక ఇచ్చేందుకు లంచం తీసుకున్న మండల సర్వేయర్‌ ఏ,కుమారస్వామి, అతనితో పాటు ఇద్దరు ప్రైవేట్ సర్వేర్లు తీగల రాజేష్,వంగ వినీత్ రెడ్డి, విడతలవారీగా…

జాతీయం – National

ముఖేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన భారీ ఆయిల్ రిఫైనరీ పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్‌విల్లేలో, మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది. America First Refining (AFR) అనే స్టార్టప్ కంపెనీ ఈ రిఫైనరీని నిర్మిస్తోంది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ముఖేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన భారీ ఆయిల్ రిఫైనరీ పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్‌విల్లేలో, మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది. America First Refining (AFR) అనే స్టార్టప్ కంపెనీ ఈ రిఫైనరీని నిర్మిస్తోంది. గత…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యార్.. బీసీసీఐ నుంచి పిలుపు!

భారత్ న్యూస్ హైదరాబాద్…టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యార్.. బీసీసీఐ నుంచి పిలుపు! టీమిండియా టీ20 కెప్టెన్ ఎంపిక కసరత్తు పూర్తైంది. ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే ఐర్లాండ్,…

ఆరోగ్యం – Health

పేషంట్కు ‘OG’ చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ…

భారత్ న్యూస్ గుంటూరు…పేషంట్కు ‘OG’ చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ… పవన్ వీరాభిమాని అయిన మహిళకు ‘OG’ చూపిస్తూ డాక్టర్లు ఆపరేషన్ చేశారు. గుంటూరు(D) వడ్లమూడిలోని ఆస్పత్రిలో కోటేశ్వరమ్మ(45)కు నిన్న బ్రెయిన్ సర్జరీ జరిగింది. శరీర కదలికలు, మెదడు పనితీరును నియంత్రించే ప్రాంతానికి…

క్రైమ్ – Crime

జగిత్యాల జిల్లా, కొడిమ్యాల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ గులాం మొయినుద్దీన్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు

భారత్ న్యూస్ ఖమ్మం…..జగిత్యాల జిల్లా, కొడిమ్యాల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ గులాం మొయినుద్దీన్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు 04.06.2026న, నిందితుడైన అధికారి శ్రీ గులాం మొయినుద్దీన్ (తండ్రి: దస్తగిరి, వయస్సు: 57 సం., వృత్తి: జగిత్యాల జిల్లా, కొడిమ్యాల్…

ఆధ్యాత్మికం

శనివారం ఉదయం తిరుమలలో స్వామివారిని నటుడు రవితేజ కొడుకు, కూతురు దర్శించుకున్నారు.

భారత్ న్యూస్ తిరుపతి…శనివారం ఉదయం తిరుమలలో స్వామివారిని నటుడు రవితేజ కొడుకు, కూతురు దర్శించుకున్నారు. రవితేజ కొడుకు మహాధన్ హీరోగా నటించిన మారెమ్మ చిత్రం విడుదల కానున్న తరుణంలో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు కోరారు… Share on FacebookPost on XFollow…