ఆంధ్రప్రదేశ్

సర్ ప్రక్రియ కోసం జిల్లా పరిశీలకుల నియామకం

భారత్ న్యూస్ శ్రీకాకుళం..సర్ ప్రక్రియ కోసం జిల్లా పరిశీలకుల నియామకం 📌 28 మంది ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు. జిల్లాల వారీగా పరిశీలకులు వీరే 📍ఎం.ఎం.నాయక్ గుంటూరు. 📍సీహెచ్. శ్రీధర్-కృష్ణా. 📍ఎంవీ శేషగిరిబాబు- ఎన్టీఆర్. 📍కె.కన్నబాబు – బాపట్ల. 📍ముత్యాలరాజు- పల్నాడు.…

తెలంగాణ

హైదరాబాద్‌లో భారీ ఫుడ్ స్కామ్ బట్టబయలు!

భారత్ న్యూస్ హైదరాబాద్ …హైదరాబాద్‌లో భారీ ఫుడ్ స్కామ్ బట్టబయలు! H-FAST అధికారులు 825 కిలోల నకిలీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 45 ఫుడ్ ఔట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించి ఈ మోసాన్ని వెలికితీశారు. కూరగాయల కొవ్వులు, నాణ్యతలేని…

జాతీయం – National

ప్రధాని మోదీకి మాక్రాన్ స్వాగతం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాని మోదీకి మాక్రాన్ స్వాగతం.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ జీ7 శిఖరాగ్ర సమావేశం కోసం ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగరంలో మాక్రాన్, మోదీకి ఆత్మీయ స్వాగతం పలికి, ఆలింగనం చేసుకున్నారు. అనంతరం, ఇద్దరూ…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి..

భారత్ న్యూస్ వరంగల్…ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి.. ముఖ్యమంత్రి స్పీచ్. విషయంలో ఇంతమంది సహాయకులు ఉన్నా ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు..…

ఆరోగ్యం – Health

43 మoది వైద్యుల డిస్మిస్..అమరావతి :

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి : 43 మoది వైద్యుల డిస్మిస్ మరో 34 మంది రాజీనామాల సమర్పణ అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్ఠీకరణ Share…

క్రైమ్ – Crime

ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్‌ అడిషనల్‌ ఏఈ….

భారత్ న్యూస్ ఖమ్మం.సంగారెడ్డి: ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్‌ అడిషనల్‌ ఏఈ…. సంగారెడ్డి జిల్లా బొల్లారం :- టీజీఎస్‌పీడీసీఎల్‌లో అదనపు ఏఈగా పనిచేస్తున్న బి. రామకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ గురువారం మధ్యాహ్నం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కారుతో విద్యుత్ స్తంభాన్ని…

ఆధ్యాత్మికం

  ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి  నమోస్తుతే …..!!🙏

భారత్ న్యూస్ తిరుపతి…..  ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి  నమోస్తుతే …..!!🙏 శుభం కరోతి కళ్యాణం            ఆరోగ్యం ధన సంపదశత్రు బుద్ధి వినాశాయ           దీప జ్యోతిర్ నమోస్తుతే       దీప-జ్యోతి: పరబ్రహ్మ                         దీప జ్యోతి జనార్ధనః,  దీపో హారతి మే పాపం          దీప-జ్యోతిర్-నమోస్తుతేఏ…