ఆపరేషన్ సిందూర్లో అమర వీరులు వీరే.ఏడాది తర్వాత వెల్లడించిన ప్రభుత్వం
భారత్ న్యూస్ విజయవాడ…ఆపరేషన్ సిందూర్లో అమర వీరులు వీరే.ఏడాది తర్వాత వెల్లడించిన ప్రభుత్వం 🔹పాకిస్థాన్ చేసిన దాష్టీకానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది. ఇందులో ఐదుగురు…