ఆంధ్రప్రదేశ్

వంగవీటి రంగా గారి గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….వంగవీటి రంగా గారి గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు. రంగా గారి హంతకులను అక్కున చేర్చుకున్న చరిత్ర జగన్‌ది.వంగవీటి రంగా గారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి కుమారుడు ఈరోజు…

తెలంగాణ

రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా

..భారత్ న్యూస్ హైదరాబాద్….రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా హైదరాబాద్: నగరంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి మరియు ప్రమాదాలను నివారించడానికి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 10-04-2026 మరియు…

జాతీయం – National

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ

భారత్ న్యూస్ ఢిల్లీ…..బ్రేకింగ్ :- దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని వినతి ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ అధిష్ఠానం లోక్…

అంతర్జాతీయం

వేగంగా ఇరాన్ రైల్వే పునర్నిర్మాణం.

వేగంగా ఇరాన్ రైల్వే పునర్నిర్మాణం అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన రైల్వే బ్రిడ్జిలను గంటల్లోనే పునర్నిర్మిస్తున్నామని ఇరాన్ తెలిపింది మిలిటరీ, ఇంజినీర్లు కలిసి ఖోమ్, చార్బాగ్ ప్రాంతాల్లో వంతెనలను 40–72 గంటల్లో పునరుద్ధరించిన వీడియోలు విడుదల చేసింది Share on FacebookPost on…

క్రీడలు – SPORTS

ఐపీఎల్-2026: నేడు RR vs SRH…

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఐపీఎల్-2026: నేడు RR vs SRH… ఐపీఎల్-2026లో భాగంగా సోమవారం ఆసక్తికర పోరు జరగనుంది. రాజస్థాన్ రాయల్స్(RR), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడనున్నాయి. రాత్రి.7.30 గంటలకు హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం…

ఆరోగ్యం – Health

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు అన్ని కేటగిరీలకు పీరియాడికల్‌ హెల్త్‌ చెకప్‌ అమలు ఉద్యోగుల మరణాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు, 6 నెలలకోసారి పరీక్షలు మే నుంచి ఏపీఎస్ఆర్టీసీలోని అన్ని డిపోల్లో…

క్రైమ్ – Crime

చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య

భారత్ న్యూస్ గుంటూరు…చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ సమీపంలో జరిగిన అడ్వకేట్ శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసును చిలకలూరిపేట రూరల్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధం మరియు…

ఆధ్యాత్మికం

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు

భారత్ న్యూస్ విశాఖపట్నం..శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు నాగాయలంక: నాగాయలంక పవిత్ర కృష్ణానదీ తీరాన నూతనంగా పునర్నిర్మించిన శ్రీ భూ నీళా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ…