ఆంధ్రప్రదేశ్

కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు చంద్రబాబు సూచనలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం…కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు చంద్రబాబు సూచనలువైసీపీ క్రిమినల్స్‌ను వెనకేసుకొస్తోంది-చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను తిప్పికొట్టాలి పవన్ కల్యాణ్‌ను అనవసర విషయాల్లోకి లాగితే..కూటమి ఐక్యతను చాటేలా మంత్రులంతా స్పందించాలిప్రతి మంత్రి అన్ని శాఖలపై అవగాహన పెంచుకోవాలిDSCపై అసత్య…

తెలంగాణ

ప్రమాద జీవిత బీమా’ పథకం.. తాత్కాలిక ఉద్యోగులకూ వర్తింపు!

తెలంగాణ : భారత్ న్యూస్ హైదరాబాద్ …’ప్రమాద జీవిత బీమా’ పథకం.. తాత్కాలిక ఉద్యోగులకూ వర్తింపు! తెలంగాణ : Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆర్థిక భరోసా కల్పించేలా ప్రవేశపెట్టిన ‘ప్రమాద జీవిత బీమా’ పథకాన్ని గురువారం…

జాతీయం – National

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భూ స్కామ్‌,కుటుంబ సభ్యుల పేరిట వందల ఎకరాలు కొనుగోలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భూ స్కామ్‌,కుటుంబ సభ్యుల పేరిట వందల ఎకరాలు కొనుగోలు 🔹బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌కు సంబంధించిన భారీ భూ కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. గత రెండేండ్లలో ఉజ్జయిని, దాని పరిసర…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి..

భారత్ న్యూస్ వరంగల్…ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి.. ముఖ్యమంత్రి స్పీచ్. విషయంలో ఇంతమంది సహాయకులు ఉన్నా ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు..…

ఆరోగ్యం – Health

28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

భారత్ న్యూస్ హైదరాబాద్ …28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య శాఖ వెల్లడించింది. ఇందుకోసం 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలు, 1.31…

క్రైమ్ – Crime

నమ్మకమే నేరానికి దారి..!

భారత్ న్యూస్ హైదరాబాద్ …నమ్మకమే నేరానికి దారి..! కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరంపేటలో భారీ దొంగతనం కేసును దుండిగల్ పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. సహోద్యోగి లక్ష్మీనారాయణ్ అప్పుల కారణంగా సునీల ఇంట్లో సుమారు 40…

ఆధ్యాత్మికం

రామాయణంలో, శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని సీతాదేవితో కలిసి విజయవంతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు

భారత్ న్యూస్ తిరుపతి…..రామాయణంలో, శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని సీతాదేవితో కలిసి విజయవంతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, ఆయనకు అత్యంత వైభవంగా పట్టాభిషేకం జరిగిందని మనకు తెలుసు. ఆ మహోన్నత వేడుకలో, అడవిలో తనకు ఎంతగానో సహాయం చేసిన వానర…