ఆంధ్రప్రదేశ్

పొన్నూరు: పోలీసు అధికారులతో సివిల్ జడ్జి సమీక్ష

భారత్ న్యూస్ గుంటూరు…పొన్నూరు: పోలీసు అధికారులతో సివిల్ జడ్జి సమీక్ష మార్చి 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని పొన్నూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి.రుక్మిణి పోలీసు అధికారులకు సూచించారు. స్థానిక కోర్టులో పోలీసు అధికారులతో మంగళవారం…

తెలంగాణ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అప్డేట్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అప్డేట్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.54% పోలింగ్ నమోదు మున్సిపాలిటీలలో- 51.66% కార్పొరేషన్లలో – 40.96% Share on FacebookPost on XFollow usSave

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి దూరి ఓటర్లను ప్రలోభపెడుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, అతని పీఏలు

జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి…

వీడియో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై మీడియా అకాడమీ చైర్మన్ గారికి మరియు ఐఎంపీఆర్ కమిషన్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది

జాతీయం – National

నోబెల్‌ శాంతి గ్రహీతకు ఇరాన్‌ ఆరేండ్ల జైలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..నోబెల్‌ శాంతి గ్రహీతకు ఇరాన్‌ ఆరేండ్ల జైలు 🔅నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్‌ మొహమ్మదీకి ఇరాన్‌లోని ఓ కోర్టు ఆరేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నేరపూరత కుట్రకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆమెకు ఈ శిక్ష…

అంతర్జాతీయం

భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు.అమల్లోకి భారత్‌పై 18 శాతం సుంకాలు

భారత్ న్యూస్ గుంటూరు…భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు.అమల్లోకి భారత్‌పై 18 శాతం సుంకాలు 🇺🇸 ఇరు దేశాలు శుకవ్రారం దీనిపై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై అమెరికా ఇటీవల సుంకాలను 18 శాతానికి తగ్గించింది. 🇷🇺…

క్రీడలు – SPORTS

టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఇటీవల జకోవిచ్‌ను ఓడించి తన తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని,

భారత్ న్యూస్ విశాఖపట్నం..టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఇటీవల జకోవిచ్‌ను ఓడించి తన తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని, కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. Share on FacebookPost on XFollow…

ఆరోగ్యం – Health

గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఆవేశం కట్టలు తెంచుకుంది గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత కళాశాల యాజమాన్యం నిర్బంధించినా, గేట్లకు తాళాలు వేసినా వెనక్కి తగ్గని విద్యార్థినులు అద్దె భవనాల్లో సౌకర్యాలు…

క్రైమ్ – Crime

అక్టోబర్ నెలలో రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఇతనే ఇన్‌స్పెక్టర్ ధనంజయ్ సింగ్. ఎందుకంటే ఈ వ్యవస్థలో,ఆధారాలు మాయమవ్వవు — కేవలం మెరుగైన ఫైలింగ్‌లోకి వెళ్తాయి. అక్టోబర్ నెలలో రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వీడియోలో స్పష్టంగా నాలుగు చక్కగా కట్టిన ₹500…

ఆధ్యాత్మికం

మహాశివరాత్రి సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మహాశివరాత్రి సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులు ఈ నెల 14 నుంచి 16 వరకు 2,243 స్పెషల్ బస్సులు ఏడుపాయలకు 249 ప్రత్యేక బస్సులు ఏర్పాటు-TGSRTC శ్రీశైలానికి 781, వేములవాడకు 416.. Share on FacebookPost on…