పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు.. ధరలు తగ్గుతాయా?
భారత్ న్యూస్ అనంతపురం..పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు.. ధరలు తగ్గుతాయా? కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్పై లీటర్కు రూ.3 తగ్గించగా.. డీజిల్పై పూర్తిగా (జీరో) రద్దు చేసింది.…