ఆంధ్రప్రదేశ్

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు.. ధరలు తగ్గుతాయా?

భారత్ న్యూస్ అనంతపురం..పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు.. ధరలు తగ్గుతాయా? కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 తగ్గించగా.. డీజిల్‌పై పూర్తిగా (జీరో) రద్దు చేసింది.…

తెలంగాణ

ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్… ఇన్కమ్ టాక్స్ అధికారుల అదుపులో “కొండ”…

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్… ఇన్కమ్ టాక్స్ అధికారుల అదుపులో “కొండ”… 12 గంటలుగా కొనసాగుతున్న కొండ విజయ్ కుమార్ విచారణఆందోళనలో కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, అభిమానులుశేరిలింగంప‌ల్లి, మార్చి 27 శేరిలింగంపల్లికి చెందిన…

జాతీయం – National

లాక్‌డౌన్ విధించం.. టీమిండియాగా పనిచేసి గడ్డు కాలాన్ని అధిగమిద్దాం..!

భారత్ న్యూస్ ఢిల్లీ…..లాక్‌డౌన్ విధించం.. టీమిండియాగా పనిచేసి గడ్డు కాలాన్ని అధిగమిద్దాం..! పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన పరిణామాల దృష్ట్యా దేశంలో లాక్‌డౌన్ విధించబోతున్నారనే వార్తలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. లాక్‌డౌన్ విధించాలనే ఆలోచనే తమకు లేదని ప్రధాని స్పష్టం చేశారు.…

అంతర్జాతీయం

పశ్చిమాసియా యుద్ధంపై మోడీ, ట్రంప్ ఫోన్ కాల్

భారత్ న్యూస్ విశాఖపట్నం..పశ్చిమాసియా యుద్ధంపై మోడీ, ట్రంప్ ఫోన్ కాల్ ఫోన్ సంభాషణలో పాల్గొన్న ఎలాన్ మస్క్ ఫోన్ కాల్ సంభాషణపై న్యూయార్క్ టైమ్స్ కథనం దేశాధినేతల ఫోన్ కాల్ లో మస్క్ పాల్గొనడంపై విమర్శలు గతంలో ట్రంప్ ప్రభుత్వంలో పనిచేసిన…

క్రీడలు – SPORTS

నేటి నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం..

భారత్ న్యూస్ రాజమండ్రి…నేటి నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ-సన్‌రైజర్స్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ Share on FacebookPost on XFollow usSave

ఆరోగ్యం – Health

యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న MRI చార్జీలు..!

భారత్ న్యూస్ ఖమ్మం…..యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న MRI చార్జీలు..! ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా హీలియం కొరతను సృష్టించింది. దీనివల్ల భారత్ లోని MRI సేవలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. MRI మాగ్నెట్లను చల్లబరచడానికి హీలియం చాలా అవసరం. ప్రపంచ హీలియం ఉత్పత్తిలో మూడింట…

క్రైమ్ – Crime

ఇన్స్టాగ్రామ్ పరిచయం… ప్రేమగా మారింది… చివరికి విషాదాంతం!

భారత్ న్యూస్ వరంగల్….. …..ఇన్స్టాగ్రామ్ పరిచయం… ప్రేమగా మారింది… చివరికి విషాదాంతం! సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన ఇద్దరి జీవితం… చివరకు కన్నీటి కథగా మారింది. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన హృదయాలను కలిచివేస్తోంది. ఉంగుటూరు మండలం యర్రమళ్లకు…

ఆధ్యాత్మికం

మహా అపచారం.. చెప్పులేసుకొని రాములోరికి పట్టు వస్త్రాలు

భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్ర ప్రదేశ్ మహా అపచారం.. చెప్పులేసుకొని రాములోరికి పట్టు వస్త్రాలు శ్రీరామనవమి వేళ రాయచోటి కోదండ రామాలయంలో ఘోర అపచారం చోటుచేసుకుంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫ్యామిలి స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను నెత్తిన పెట్టుకుని, కాళ్లకు చెప్పులతో ఆలయానికి…