ఆంధ్రప్రదేశ్

ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి కి పోస్టింగ్ ఇచ్చిన సర్కార్

భారత్ న్యూస్ అనంతపురం..ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి కి పోస్టింగ్ ఇచ్చిన సర్కార్ మరో నాలుగు రోజుల్లో రిటైర్ కానున్న శ్రీ లక్ష్మి అత్యంత అవినీతి అధికారిని గా గుర్తింపు పొందిన శ్రీ లక్ష్మి. శ్రీలక్ష్మి ఓబుళపురం గనుల కేసులో అరెస్ట్…

తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగుఉద్యోగుల బీమా రక్షణకు 14 బ్యాంక్‌లతో ఎంవోయూ..

భారత్ న్యూస్ హైదరాబాద్ …తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగుఉద్యోగుల బీమా రక్షణకు 14 బ్యాంక్‌లతో ఎంవోయూ.. సీఎం రేవంత్ సమక్షంలో 14 బ్యాంక్‌లతో ఒప్పందం..MoU కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు..కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ప్రమాద బీమా.. Share on…

జాతీయం – National

రాజ్యసభ ఎంపీల ఆస్తులు రూ.26,047 కోట్లు: ఏడీఆర్ నివేదిక

భారత్ న్యూస్ ఢిల్లీ…..రాజ్యసభ ఎంపీల ఆస్తులు రూ.26,047 కోట్లు: ఏడీఆర్ నివేదిక రాజ్యసభ ఎంపీల ఆస్తులు రూ.26,047 కోట్లు: ఏడీఆర్ నివేదికరాజ్యసభలోని 226 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.26,047 కోట్లుగా ఉందని, సగటున ఒక్కో ఎంపీ ఆస్తి రూ.115.25…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి..

భారత్ న్యూస్ వరంగల్…ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి.. ముఖ్యమంత్రి స్పీచ్. విషయంలో ఇంతమంది సహాయకులు ఉన్నా ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు..…

ఆరోగ్యం – Health

28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

భారత్ న్యూస్ హైదరాబాద్ …28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య శాఖ వెల్లడించింది. ఇందుకోసం 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలు, 1.31…

క్రైమ్ – Crime

కుటుంబం అనుమానాస్పద మృతి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

భారత్ న్యూస్ వరంగల్…కుటుంబం అనుమానాస్పద మృతి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు తెలంగాణ : నల్గొండ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్ (20), కుమార్తె అక్సర (11)…

ఆధ్యాత్మికం

నేను పరిపూర్ణుడిని కాకపోవచ్చు. కొన్నిసార్లు ప్రార్థించడం మర్చిపోతాను

భారత్ న్యూస్ తిరుపతి…..: నేను పరిపూర్ణుడిని కాకపోవచ్చు. కొన్నిసార్లు ప్రార్థించడం మర్చిపోతాను. కొన్నిసార్లు సందేహిస్తాను, సతమతమవుతాను, దారి తప్పిపోతాను. అయినప్పటికీ, ప్రతి పొరపాటులో, ప్రతి సందేహంలో, ప్రతి బలహీనతలో, నీ కృప నన్ను ఎన్నడూ విడిచిపెట్టదు. . . . 🙏#హర్హర్మహాదేవ్…