ఆంధ్రప్రదేశ్

పాలకుల పొదుపు బాట.. ప్రజలకు స్ఫూర్తిదాయకం

భారత్ న్యూస్ గుంటూరు…పాలకుల పొదుపు బాట.. ప్రజలకు స్ఫూర్తిదాయకం మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించి చమురు ఆదా చేయడం అభినందనీయం మోదీ, చంద్రబాబు, పవన్, లోకేష్‌ల నిర్ణయాలను ప్రజలూ పాటించాలి అవనిగడ్డ :ప్రజాప్రతినిధులు ఆడంబరాలకు దూరంగా ఉంటూ, సంక్షోభ సమయాల్లో పొదుపు పాటిస్తూ…

తెలంగాణ

ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌..

భారత్ న్యూస్ హైదరాబాద్…ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌.. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌.. కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్‌.. ఆన్‌లైన్‌లో…

జాతీయం – National

375000000000 : ఇంధన సంక్షోభం వేళ మోదీ ప్రభుత్వ మాస్టర్‌స్ట్రోక్; దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచనున్న భారత్

భారత్ న్యూస్ ఢిల్లీ…..రూ. 375000000000 : ఇంధన సంక్షోభం వేళ మోదీ ప్రభుత్వ మాస్టర్‌స్ట్రోక్; దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచనున్న భారత్ ఇది పెట్రోల్, ఎల్పీజీ కొరతను తీరుస్తుందా?* గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితిని తట్టుకునేందుకు భారతదేశం తన ఇంధన…

అంతర్జాతీయం

యూఏఈతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్‌

భారత్ న్యూస్ ఢిల్లీ…..యూఏఈతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్‌ ▪️LPG సరఫరాలపై యూఏఈతో భారత్‌ కీలక ఒప్పందం.▪️స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్‌లపై యూఏఈతో భారత్‌ MOU.▪️వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపైనా యూఏఈతో ఒప్పందం.▪️నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యూఏఈతో ఒప్పందం… Share on FacebookPost…

క్రీడలు – SPORTS

అహ్మదాబాద్ స్టేడియంలోనేడు రసవత్తుర పోటీ!

భారత్ న్యూస్ వరంగల్ …హైదరాబాద్:మే 12ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరు కుంది, టాప్ 4 లో నిలిచి ఫ్లే ఆఫ్ బెర్త్ ను, దక్కించుకోవడమే లక్ష్యంగా ఈరోజు ఇరుజట్లు హోరాహోరీ గా తలపడుతున్నా యి, ఇప్పటివరకు ఒక్క జట్టు…

ఆరోగ్యం – Health

ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత మరింత పెంచేందుకు, గుర్తింపు లేని వైద్యులకు కళ్లెం వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ న్యూస్ గుంటూరు…ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత మరింత పెంచేందుకు, గుర్తింపు లేని వైద్యులకు కళ్లెం వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 👉 సంప్రదాయ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యూనాని, నేచురోపతి వైద్యానికి ప్రాచుర్యం తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్…

క్రైమ్ – Crime

మావోయిస్టు పార్టీలో లొంగిపోయిన సభ్యులకు రూ.55.60 లక్షల రివార్డులు అందజేసిన ఎస్పీ రోహిత్ రాజు

భారత్ న్యూస్ ఖమ్మం…..మావోయిస్టు పార్టీలో లొంగిపోయిన సభ్యులకు రూ.55.60 లక్షల రివార్డులు అందజేసిన ఎస్పీ రోహిత్ రాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం…

ఆధ్యాత్మికం

Offline Accommodation availability at the CRO, Tirumala, has been updated as of 05:15 AM today. Plan your spiritual journey with comfort and convenience in the divine abode.

Bharat News Vijayawada.Offline Accommodation availability at the CRO, Tirumala, has been updated as of 05:15 AM today. Plan your spiritual journey with comfort and convenience in the divine abode. Share…