ఆంధ్రప్రదేశ్

ఏపీకి రూ.341 కోట్ల కేంద్రసాయం

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఏపీకి రూ.341 కోట్ల కేంద్రసాయం జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.341.48 కోట్ల సాయం ప్రకటించింది. గతేడాది సంభవించిన వరదలు, ఆకస్మిక వర్షాలు, మొంథా తుపాను, కొండచరియలు విరిగిపడటం కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్,…

తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర‌మైన గ్యాస్ కొర‌త‌

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర‌మైన గ్యాస్ కొర‌త‌ ప‌ల్లె,ప‌ట్ట‌ణాలు తేడా లేకుండా సంక్షోభం కృత్రిమ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలు బుకింగ్‌ కాకపోవడం, బుకింగ్‌ అయినా సకాలంలో డెలివ‌రీ కాని గ్యాస్ తీవ్ర ఇబ్బందులు సామాన్యులు Share on FacebookPost on…

జాతీయం – National

ఫ్యూయల్ ఛార్జీ పేరిట.. ప్రయాణికులపై కొత్త భారం

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఫ్యూయల్ ఛార్జీ పేరిట.. ప్రయాణికులపై కొత్త భారం ఒక్కో టికెట్‌ మీద.. రూ.425 నుంచి రూ.2300 వరకు ఫ్యూయల్ సర్‌ఛార్జి పెంచనున్నట్టు ఇండిగో వెల్లడి దేశీయ ప్రయాణ టికెట్లపై రూ.425.. అంతర్జాతీయ విమానాలపై రూ.900 నుంచి రూ.2300 వరకు…

అంతర్జాతీయం

ఇరాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఇరాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చిగా ప్రవర్తించే ఇరాన్ నేతలకు ఏం జరుగుతుందో త్వరలో చూస్తారు ఇరాన్ నౌకాదళం ఆనవాళ్లు లేకుండా పోయింది ఇరాన్ వైమానిక దళం కూడా ఉండదు చరిత్రలో…

క్రీడలు – SPORTS

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌20 ఓవర్లలో భారత్ స్కోర్ 255/5న్యూజిలాండ్ టార్గెట్ 256 పరుగులుహాఫ్‌ సెంచరీలతో రాణించిన అభిషేక్, సంజూ, ఇషాన్‌భారత్ బ్యాటింగ్: సంజూ శాంసన్‌ 89, ఇషాన్ 54 పరుగులుఅభిషేక్ శర్మ 52,…

ఆరోగ్యం – Health

భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి, ₹45,000 విలువైన మందులు స్వాధీనం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి, ₹45,000 విలువైన మందులు స్వాధీనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి…

క్రైమ్ – Crime

ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతుల కల్పనలో మంత్రి లోకేష్ చొరవ

భారత్ న్యూస్ అనంతపురం..ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతుల కల్పనలో మంత్రి లోకేష్ చొరవ ప్రజాదర్బార్ లో మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించిన సిబ్బంది అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్లుగా 300 మందికి పదోన్నతులు కల్పించిన కూటమి ప్రభుత్వం…

ఆధ్యాత్మికం

రామాలయంలో చోరీ.. రూ.3.50 లక్షల వెండి ఆభరణాలు అపహరణ..!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…రామాలయంలో చోరీ.. రూ.3.50 లక్షల వెండి ఆభరణాలు అపహరణ..!! మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి గ్రామంలోని రామాలయంలో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఆలయంలో ఉన్న విలువైన వెండి…