ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నియామకం
భారత్ న్యూస్ విజయవాడ…ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నియామకం ట్రాన్స్జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యుల నియామకం. ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 కింద ప్రభుత్వం ఉత్తర్వులు. సభ్యులుగా 3 గురు ట్రాన్స్జెండర్స్ నియామకం. ఆంధ్ర,…