ఆంధ్రప్రదేశ్

కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో గత ఏడాది ఏప్రిల్ 22 న ఉగ్రవాదులు పర్యటకులపై పాశవికంగా దాడి చేశారు. ఈ క్రమంలో 28 మంది మృతి చెందారు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో గత ఏడాది ఏప్రిల్ 22 న ఉగ్రవాదులు పర్యటకులపై పాశవికంగా దాడి చేశారు. ఈ క్రమంలో 28 మంది మృతి చెందారు. పహల్గాం లో ఉగ్రదాడి జరిగి…

తెలంగాణ

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ నిలిపివేసిన హైకోర్టు ఈ మేరకు కేసీఆర్, హరీశ్ రావులకు…

జాతీయం – National

మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ

భారత్ న్యూస్ ఢిల్లీ…మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ.. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ చట్టం బిల్లులకు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ…

అంతర్జాతీయం

పశ్చిమాసియాలో శాంతి కోసం అగ్రరాజ్యం మరో ముందడుగు

భారత్ న్యూస్ ఢిల్లీ…..పశ్చిమాసియాలో శాంతి కోసం అగ్రరాజ్యం మరో ముందడుగు శాంతి చర్చల్లో ట్రంప్ స్వయంగా పాల్గొనే ఛాన్స్ చర్చలు కొలిక్కి వస్తే ఇస్లామాబాద్‌కు వెళ్లనున్న ట్రంప్ స్వయంగా వెళ్లకపోతే వర్చువల్ పద్దతిలో సంతకం చేసే ఛాన్స్ ఒప్పందంపై సీరియస్‌గా ఉన్నామని…

క్రీడలు – SPORTS

చెన్నెపై SRH విజయం.

.భారత్ న్యూస్ హైదరాబాద్….చెన్నెపై SRH విజయం IPL: ఉప్పల్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ విజయం సాధించింది. తొలుత SRH 194/9 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆయుష్ మాత్రే…

ఆరోగ్యం – Health

ఒక వ్యక్తి (మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా అనుమానిస్తున్నారు)

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఒక వ్యక్తి (మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా అనుమానిస్తున్నారు) హఠాత్తుగా స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 4 వద్ద ఉన్న హై-వోల్టేజ్ ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైర్ల (High-voltage overhead electric lines) పైకి ఎక్కాడు.25,000 వోల్టుల కరెంట్ తీగలపై…

క్రైమ్ – Crime

చిలకలూరిపేట లో విస్తృత స్థాయిలో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….చిలకలూరిపేట లో విస్తృత స్థాయిలో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురి ని చిలకలూరిపేట కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు వారిని మందలించి …ఒక్కొక్కరికి…

ఆధ్యాత్మికం

నీటిపై రంగులతో సింహాచల నృసింహ స్వామి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించి కళాకారిణి రేవతి అందరినీ ఆశ్చర్యపరిచారు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..నీటిపై రంగులతో సింహాచల నృసింహ స్వామి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించి కళాకారిణి రేవతి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఈ అద్వితీయ ప్రతిభను చూసి ముగ్ధుడైన APమంత్రి నారా లోకేశ్ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. “ఇలాంటి అద్భుత కళా రూపాన్ని…