ఆంధ్రప్రదేశ్

హజ్ యాత్ర.. ఈనెల 20 వరకు గడువు

భారత్ న్యూస్ గుంటూరు…హజ్ యాత్ర.. ఈనెల 20 వరకు గడువు ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్ర-2027కు వెళ్లాలనుకునే వారు ఈనెల 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఫరూక్ సూచించారు. కాగా, 2026లో విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ ద్వారా హజ్…

తెలంగాణ

కార్ పూలింగ్” లో మనోళ్లు టాపండీ..!

భారత్ న్యూస్ కరీంనగర్ …..కార్ పూలింగ్” లో మనోళ్లు టాపండీ..! ముంబై, పూణేలను వెనక్కి నెట్టిన చిత్తూరు మేధావులు! మన చిత్తూరు జిల్లా వాసులకి లోకజ్ఞానం, దాంతో పాటు ‘రూపాయి’ విలువ ఎంత బాగా తెలుసో చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం…

జాతీయం – National

దేశంలో ఎవరూ పూరిళ్లలో నివసించకూడదన్నది ప్రధాని మోదీ సంకల్పం

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో ఎవరూ పూరిళ్లలో నివసించకూడదన్నది ప్రధాని మోదీ సంకల్పం. ఏపీలో 74,212 ళ్లను పీఎంఏవై ద్వారా పక్కా ఇళ్లు నిర్మించేందుకు, గ్రామీణ ప్రాంతాలను 146 రహదారులతో అనుసంధానించేలా నిధులు మంజూరు చేస్తున్నాం. రూ.422 కోట్ల నిధుల్ని రహదారులు, పక్కా…

అంతర్జాతీయం

లేడీ ఎంపీ ఇంట్లో గోల్డ్ బ్రా, ప్యాంటీ సెట్…!

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇరాక్ లేడీ ఎంపీ ఇంట్లో గోల్డ్ బ్రా, ప్యాంటీ సెట్…! రూ.490 కోట్ల క్యాష్, 27 కిలోల బంగారం సీజ్..! ఇరాక్ పార్లమెంట్ సభ్యునిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించివాస్తవ తనిఖీకి సంబంధించిన అంశంగా మారింది….అధికారులు బాగ్దాద్‌లో అవినీతి నిరోధక…

క్రీడలు – SPORTS

మంగళగిరిలో క్రికెట్ జోష్.. APL ఫైనల్‌ లో లోకేష్ సందడి

భారత్ న్యూస్ విశాఖపట్నం..మంగళగిరిలో క్రికెట్ జోష్.. APL ఫైనల్‌ లో లోకేష్ సందడి Ammiraju Udaya Shankar.sharma News Editor…క్రికెట్ అభిమానుల కేరింతలు… మైదానంలో ఉత్కంఠ పోరు… స్టేడియం మొత్తం పండుగ వాతావరణం. ఇదే మంగళగిరి ACA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో…

ఆరోగ్యం – Health

HbA1c 5.7% ఉంటే మందులు ప్రారంభించాలా? – పూర్తి వివరాలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం..HbA1c 5.7% ఉంటే మందులు ప్రారంభించాలా? – పూర్తి వివరాలు HbA1c అంటే ఏమిటి? HbA1c (గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్) అనేది గత 2–3 నెలలుగా రక్తంలో చక్కెర (గ్లూకోజ్) సగటు స్థాయిని తెలియజేసే ముఖ్యమైన పరీక్ష. ఒక రోజు…

క్రైమ్ – Crime

సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

భారత్ న్యూస్ రాజమండ్రి…బిగ్ బ్రేకింగ్‌ సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు కృష్ణ‌లంక స్టేషన్‌లో అనుమానాస్పద మరకలు గుర్తించిన సిట్ అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన ఇనుప హ్యాండ్ గొలుసు స్టేషన్ టెర్రస్ నుంచి…

ఆధ్యాత్మికం

అమర్నాథ్ యాత్ర శుక్రవారం తెల్లవారుజామున మొదలైంది

భారత్ న్యూస్ శ్రీకాకుళం…దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో సుమారు 3.880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ యాత్ర శుక్రవారం తెల్లవారుజామున మొదలైంది, బల్తాల్, నున్వాన్, రెండు బేస్ క్యాంపుల నుండి భక్తుల ఈ యాత్ర ప్రయాణం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది…