ఆంధ్రప్రదేశ్

సినిమా డైలాగులేనా.. చ‌ర్య‌లుండ‌వా చంద్ర‌బాబూ..

భారత్ న్యూస్ అమరావతి..సినిమా డైలాగులేనా.. చ‌ర్య‌లుండ‌వా చంద్ర‌బాబూ..? జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు కూన ర‌వికుమార్‌, న‌సీర్‌, కోనేటి ఆదిమూలం చ‌ర్య‌లు తీసుకున్నావా..? ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు.. క‌నీసం పీఏల మీద కూడా చ‌ర్య‌లు…

తెలంగాణ

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చీట్ ఇస్తూ తీర్పు ఇచ్చిన కాపీని అసెంబ్లీ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు నోట్ విడుదల చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్..

…భారత్ న్యూస్ హైదరాబాద్….దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చీట్ ఇస్తూ తీర్పు ఇచ్చిన కాపీని అసెంబ్లీ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు నోట్ విడుదల చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. Share on FacebookPost on XFollow usSave

జాతీయం – National

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా.. కొత్త గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి

భారత్ న్యూస్ ఢిల్లీ…..పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా.. కొత్త గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి Share on FacebookPost on XFollow usSave

అంతర్జాతీయం

ఆఫ్ఘానిస్తాన్ విద్య శాఖ మంత్రి కీలక ప్రకటన

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆఫ్ఘానిస్తాన్ విద్య శాఖ మంత్రి కీలక ప్రకటన ఇకపై బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా శాశ్వత నిషేధం విధిస్తూ ప్రకటన Share on FacebookPost on XFollow usSave

క్రీడలు – SPORTS

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌20 ఓవర్లలో భారత్ స్కోర్ 255/5న్యూజిలాండ్ టార్గెట్ 256 పరుగులుహాఫ్‌ సెంచరీలతో రాణించిన అభిషేక్, సంజూ, ఇషాన్‌భారత్ బ్యాటింగ్: సంజూ శాంసన్‌ 89, ఇషాన్ 54 పరుగులుఅభిషేక్ శర్మ 52,…

ఆరోగ్యం – Health

రాజమండ్రి కల్తీ పాలఘటనలో రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….రాజమండ్రి కల్తీ పాలఘటనలో రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి 23 రోజులుగా మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన మూడేళ్ల జయకృష్ణ కల్తీ పాల ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య జయకృష్ణ మృతితో తీవ్ర విషాదంలో…

క్రైమ్ – Crime

మాదక ద్రవ్యాలా నివారణకు అందరు కృషి చేయాలి.

.భారత్ న్యూస్ హైదరాబాద్….మాదక ద్రవ్యాలా నివారణకు అందరు కృషి చేయాలి. డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నీయులైన ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో నిర్వహిస్తున్న ప్రజా…

ఆధ్యాత్మికం

విజ‌య‌వాడ యనమలకుదురు శివాలయంలో నగదు మాయంపై విచారణ

భారత్ న్యూస్ గుంటూరు…విజ‌య‌వాడ యనమలకుదురు శివాలయంలో నగదు మాయంపై విచారణ నగదు మాయంపై విచారణ చేస్తున్న దేవదాయ శాఖ అధికారులు ఆలయ ఈవో, అర్చకులు కలిసి రూ.10 లక్షలకు పైగా నగదు మాయం చేసిన వైనం అంతరాలయం హుండీ మారు తాళం…