ఆంధ్రప్రదేశ్

పేదలు కడుపునిండా అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు.

భారత్ న్యూస్ గుంటూరు…పేదలు కడుపునిండా అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు. Ammiraju Udaya Shankar.sharma News Editor…గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసేసింది. వారికి మనసెలా వచ్చిందో? భోజనం పెడతామంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఇది…

తెలంగాణ

తెలంగాణలో మరో 3 రోజులు వడగళ్ల వానలు…

భారత్ న్యూస్ వరంగల్….. …..తెలంగాణలో మరో 3 రోజులు వడగళ్ల వానలు…🌨️ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు… తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ద్రోణి… మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డిలో వడగళ్ల వాన. Share on FacebookPost on…

జాతీయం – National

మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ

భారత్ న్యూస్ ఢిల్లీ…మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ.. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ చట్టం బిల్లులకు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ…

అంతర్జాతీయం

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధం.. ఎక్కడంటే..?

భారత్ న్యూస్ విజయవాడ…తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధం.. ఎక్కడంటే..? ప్రపంచంలోనే తొలి ఎయిర్‌ ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధమైంది. ఈ విషయాన్ని దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రకటించారు. దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం…

క్రీడలు – SPORTS

చెన్నెపై SRH విజయం.

.భారత్ న్యూస్ హైదరాబాద్….చెన్నెపై SRH విజయం IPL: ఉప్పల్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ విజయం సాధించింది. తొలుత SRH 194/9 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆయుష్ మాత్రే…

ఆరోగ్యం – Health

ఒక వ్యక్తి (మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా అనుమానిస్తున్నారు)

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఒక వ్యక్తి (మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా అనుమానిస్తున్నారు) హఠాత్తుగా స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 4 వద్ద ఉన్న హై-వోల్టేజ్ ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైర్ల (High-voltage overhead electric lines) పైకి ఎక్కాడు.25,000 వోల్టుల కరెంట్ తీగలపై…

క్రైమ్ – Crime

కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష

.భారత్ న్యూస్ హైదరాబాద్….కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష రాజేంద్రనగర్ ఆర్డీవో కొప్పుల వెంకటరెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, 2వేల జరిమానా విధించిన న్యాయస్థానంభూవివాదంలో కోర్టు ఉత్తర్వులు పాటించకపోవడమే కారణంఅప్పీలు కోసం తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేతకోర్టు…

ఆధ్యాత్మికం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:       21-04-2026 🌷🌷🌷🌷🌷 📍 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 📍 ఉచిత దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.   📍 సర్వదర్శనం భక్తులకు 06 గంటల సమయం…