ఆంధ్రప్రదేశ్

అరబిందో ఫార్మా లాభం రూ.910 కోట్లు

భారత్ న్యూస్ తిరుపతి…అరబిందో ఫార్మా లాభం రూ.910 కోట్లుమొత్తం ఆదాయంలో 8 శాతం వృద్ధిఆదాయంలో అమెరికా మార్కెట్‌ వాటా 43 శాతం అరబిందో ఫార్మా డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.910 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.…

తెలంగాణ

ఈఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు

..భారత్ న్యూస్ హైదరాబాద్….సిఎం ఇంట్లో చిట్ చాట్(కొన్ని ముఖ్యాంశాలు) ఈఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు బిజెపి 12 ఏండ్లు, బిఆర్ఎస్ 10 ఏండ్లు,కాంగ్రెస్ రెండేళ్ల పాలన, ఫలితం రెఫరెండం కాదు నాకు టెంపర్ మెంట్ ఎక్కువ, చాలాసార్లు దాన్ని కంట్రోల్…

జాతీయం – National

నోబెల్‌ శాంతి గ్రహీతకు ఇరాన్‌ ఆరేండ్ల జైలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..నోబెల్‌ శాంతి గ్రహీతకు ఇరాన్‌ ఆరేండ్ల జైలు 🔅నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్‌ మొహమ్మదీకి ఇరాన్‌లోని ఓ కోర్టు ఆరేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నేరపూరత కుట్రకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆమెకు ఈ శిక్ష…

అంతర్జాతీయం

భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు.అమల్లోకి భారత్‌పై 18 శాతం సుంకాలు

భారత్ న్యూస్ గుంటూరు…భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు.అమల్లోకి భారత్‌పై 18 శాతం సుంకాలు 🇺🇸 ఇరు దేశాలు శుకవ్రారం దీనిపై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై అమెరికా ఇటీవల సుంకాలను 18 శాతానికి తగ్గించింది. 🇷🇺…

క్రీడలు – SPORTS

టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఇటీవల జకోవిచ్‌ను ఓడించి తన తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని,

భారత్ న్యూస్ విశాఖపట్నం..టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఇటీవల జకోవిచ్‌ను ఓడించి తన తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని, కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. Share on FacebookPost on XFollow…

ఆరోగ్యం – Health

గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఆవేశం కట్టలు తెంచుకుంది గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత కళాశాల యాజమాన్యం నిర్బంధించినా, గేట్లకు తాళాలు వేసినా వెనక్కి తగ్గని విద్యార్థినులు అద్దె భవనాల్లో సౌకర్యాలు…

క్రైమ్ – Crime

అక్టోబర్ నెలలో రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఇతనే ఇన్‌స్పెక్టర్ ధనంజయ్ సింగ్. ఎందుకంటే ఈ వ్యవస్థలో,ఆధారాలు మాయమవ్వవు — కేవలం మెరుగైన ఫైలింగ్‌లోకి వెళ్తాయి. అక్టోబర్ నెలలో రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వీడియోలో స్పష్టంగా నాలుగు చక్కగా కట్టిన ₹500…

ఆధ్యాత్మికం

శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

భారత్ న్యూస్ రాజమండ్రి…ఢిల్లీ : •Ammiraju Udaya Shankar.sharma News Editor… శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష • బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రులు,…