ఆంధ్రప్రదేశ్

నేటి నుండి LPG Survey ప్రారంభం. డైరెక్ట్ రిపోర్ట్ లింక్ విడుదల..

భారత్ న్యూస్ గుంటూరు…నేటి నుండి LPG Survey ప్రారంభం. డైరెక్ట్ రిపోర్ట్ లింక్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “Modes of Cooking Survey”ను ప్రారంభించింది. SGSW App v9.30 ద్వారా సిబ్బంది ప్రతి ఇంటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. ముఖ్య అంశాలు:సర్వే…

తెలంగాణ

హుండీలో భక్తి పేరుతో… నకిలీ నోట్ల కలకలం!

.భారత్ న్యూస్ హైదరాబాద్….హుండీలో భక్తి పేరుతో… నకిలీ నోట్ల కలకలం! హైదరాబాద్:- కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదు మధ్య డూప్లికేట్ నోట్లు బయటపడటం కలకలం రేపింది. 100, 200,…

జాతీయం – National

కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ లో విధించిన డొమెస్టిక్ ఫ్లైట్ ధర పరిమితులను రద్దు చేసింది

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ లో విధించిన డొమెస్టిక్ ఫ్లైట్ ధర పరిమితులను రద్దు చేసింది ఈ మేరకు రేపటి నుంచి కొత్త విమాన చార్జీలు అమలులోకి రానున్నాయి. విమాన యాన చార్జీలను పెంచకూడదని ఎయిర్ లైన్స్ కు…

అంతర్జాతీయం

ట్రంప్ ప్రకటన :

భారత్ న్యూస్ అనంతపురం..ట్రంప్ ప్రకటన :ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల వరకు దాడులు చేయం. సానుకూలంగా ఇరాన్ తో రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి . మరొక వారం పాటు చర్చలు జరగొచ్చు . పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా…

క్రీడలు – SPORTS

ఈ సారి మొత్తం మనోళ్లే.. తొలిసారి ఐపీఎల్‌ చరిత్రలో అందరూ భారత కెప్టెన్లే

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఈ సారి మొత్తం మనోళ్లే.. తొలిసారి ఐపీఎల్‌ చరిత్రలో అందరూ భారత కెప్టెన్లే పేరుకు ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ అంటాం కానీ.. అందులో విదేశీ ఆటగాళ్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తుది జట్టులో…

ఆరోగ్యం – Health

191 దేశాలకు ఔషధాల్ని ఎగుమతులు చేస్తూ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా భారత ఔషధ పరిశ్రమ ఖ్యాతిగాంచిందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

భారత్ న్యూస్ విశాఖపట్నం..191 దేశాలకు ఔషధాల్ని ఎగుమతులు చేస్తూ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా భారత ఔషధ పరిశ్రమ ఖ్యాతిగాంచిందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 🔷ప్రపంచ జనరిక్ మందుల సరఫరాలో 20% వాటాతో, భారత్ మూడవ స్థానంలో ఉందని, 2030…

క్రైమ్ – Crime

కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య?

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…కరీంనగర్ జిల్లా: మార్చి 21కరీంనగర్ టూ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు. ఆయన భార్య ఈనెల 16న సూసైడ్ చేసుకోగా.. ఐదు రోజుల వ్యవధిలోనే ఎస్సై చంద్రశేఖర్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు.…

ఆధ్యాత్మికం

భద్రాచలం ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం

భారత్ న్యూస్ ఖమ్మం…..భద్రాచలం ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం ఆలయ సహజత్వానికి ఏ మాత్రం భంగం కలగకుండా ఆగమ శాస్త్రానుసారం అభివృద్ధి పనులు చేట్టాలని సీఎం ఆదేశం ఇప్పటి వరకు పూర్తి అయిన భూసేకరణకు అనుగుణంగా…