ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్

భారత్ న్యూస్ తిరుపతి…ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్ నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ మరో 2 నెలల్లో రిటైర్‌ కానున్న నేపథ్యంలో ఈ…

తెలంగాణ

రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు!

..భారత్ న్యూస్ హైదరాబాద్….రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! కన్ఫర్మ్ అయిన Train Ticket లో ప్రయాణికుడి పేరు మార్చే సదుపాయం ఉంది ఎవరి పేరుకు మార్చుకోవచ్చు? ప్రయాణానికి కనీసం 24 గంటల ముందే టికెట్ & ID Proof…

జాతీయం – National

దేశంలో త్రిభాషా సూత్రం అమలు.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో త్రిభాషా సూత్రం అమలు.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు రంగం సిద్ధమవుతున్నది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని…

అంతర్జాతీయం

ఇకపై ఇజ్రాయెల్‌లోనూ యూపీఐ సేవలు : ప్రధాని మోదీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇకపై ఇజ్రాయెల్‌లోనూ యూపీఐ సేవలు : ప్రధాని మోదీ భారత్ – ఇజ్రాయెల్ (India-Israel) మధ్య సంబంధాలు ప్రతి సవాల్‌ను తట్టుకుని కాలపరీక్షకు నిలిచాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. పరస్పర విశ్వాసం,…

క్రీడలు – SPORTS

భారత్ కు శివరాత్రి , పాక్ కు కాళ రాత్రి:-

భారత్ న్యూస్ శ్రీకాకుళం….భారత్ కు శివరాత్రి , పాక్ కు కాళ రాత్రి:- చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 62 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం. టీమిండియా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌కు భారీ స్కోరు…

ఆరోగ్యం – Health

ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గొప్ప మనసు- చిన్నారి పునర్విక ప్రాణం కోసం 6 కోట్ల సాయం..!

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గొప్ప మనసు- చిన్నారి పునర్విక ప్రాణం కోసం 6 కోట్ల సాయం..! Ammiraju Udaya Shankar.sharma News Editor…పాప జీవితాన్ని మార్చే ఇంజెక్షన్ ఖరీదు ₹16 కోట్లు.పునర్విక కథ ఆ…

క్రైమ్ – Crime

Police have arrested two people for the brutal murder of a cloth merchant in Dwarapudi near Rajahmundry last night over an inter-caste marriage.

Police have arrested two people for the brutal murder of a cloth merchant in Dwarapudi near Rajahmundry last night over an inter-caste marriage.  .      Inspector of police V.Kishor                               RAJA PENTAPATI                    AP .BUREAU…

ఆధ్యాత్మికం

శ్రీవారి హుండీలో డిజిటల్ మొక్కులు.

భారత్ న్యూస్ రాజమండ్రి…శ్రీవారి హుండీలో డిజిటల్ మొక్కులు AP: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి కొండపైTTD కొత్త విధానం తీసుకురానుంది. పెరిగిన డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా స్వామివారి హుండీలో కానుకలు సమర్పించేందుకు శ్రీవారి ముడుపు పత్రం విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. TTD ప్రత్యేక…