ఆంధ్రప్రదేశ్

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నియామకం

భారత్ న్యూస్ విజయవాడ…ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నియామకం ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యుల నియామకం. ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 కింద ప్రభుత్వం ఉత్తర్వులు. సభ్యులుగా 3 గురు ట్రాన్స్‌జెండర్స్ నియామకం. ఆంధ్ర,…

తెలంగాణ

కేంద్రానికి నీతి ఆయోగ్ కీలక సిఫార్సు

భారత్ న్యూస్ హైదరాబాద్…కేంద్రానికి నీతి ఆయోగ్ కీలక సిఫార్సు రెండేళ్ల పాటు దేశవ్యాప్తంగా భారీ నిర్మాణ పనులను నిషేధించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు. పశ్చిమాసియా సంక్షోభంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ. భారీగా పెరిగిన నిర్మాణ ఖర్చులు, దిగుమతి ధరలు. సెంట్రల్…

జాతీయం – National

నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ

భారత్ న్యూస్ హైదరాబాద్…బ్రేకింగ్ న్యూస్… నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్తా ప్రధాని మోడీ Share on FacebookPost on XFollow usSave

అంతర్జాతీయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.

భారత్ న్యూస్ ఖమ్మం…..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ విధించిన సుంకాలు 1974 వాణిజ్య చట్టం ప్రకారం సమర్థనీయం కాదని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల ఆ సుంకాలు చెల్లనివని, చట్టబద్ధంగా అనధికారికమైనవి అని న్యాయస్థానం…

క్రీడలు – SPORTS

అహ్మదాబాద్ స్టేడియంలోనేడు రసవత్తుర పోటీ!

భారత్ న్యూస్ వరంగల్ …హైదరాబాద్:మే 12ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరు కుంది, టాప్ 4 లో నిలిచి ఫ్లే ఆఫ్ బెర్త్ ను, దక్కించుకోవడమే లక్ష్యంగా ఈరోజు ఇరుజట్లు హోరాహోరీ గా తలపడుతున్నా యి, ఇప్పటివరకు ఒక్క జట్టు…

ఆరోగ్యం – Health

ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత మరింత పెంచేందుకు, గుర్తింపు లేని వైద్యులకు కళ్లెం వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ న్యూస్ గుంటూరు…ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత మరింత పెంచేందుకు, గుర్తింపు లేని వైద్యులకు కళ్లెం వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 👉 సంప్రదాయ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యూనాని, నేచురోపతి వైద్యానికి ప్రాచుర్యం తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్…

క్రైమ్ – Crime

ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరత్?

భారత్ న్యూస్ హైదరాబాద్…ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరత్? హైదరాబాద్:మే 12కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్, ఫోక్సో కేసులో కీలక పరిణా మం చోటుచేసుకుంది, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమో దైన ఫోక్సో…

ఆధ్యాత్మికం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:         13-05-2026 🍁🍁🍁🍁🍁   👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ   👉 ఉచిత దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు   👉 సర్వదర్శనం భక్తులకు 14 గంటల…