ఆంధ్రప్రదేశ్

బ్యాంక్ లోన్ కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త

భారత్ న్యూస్ విజయవాడ…బ్యాంక్ లోన్ కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్‌. కొత్త విధివిధానాలు విడుదల చేసిన ఆర్బీఐ. అక్టోబర్ 1నుంచి కొత్త నిబంధనలు అమలు. నిబంధనలు పాటించకపోతే బ్యాంకులపై కఠిన చర్యలు. రికవరీ పేరుతో వేధిస్తే…

తెలంగాణ

అవినీతి ఆరోపణలతో బదిలీ చేసినా ఉట్నూరు RDOగా జాయిన్ కాకపోవడంతో HMDA డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలను CCLA కమిషనర్ లోకేష్ కుమార్ సస్పెండ్

భారత్ న్యూస్ వరంగల్ …అవినీతి ఆరోపణలతో బదిలీ చేసినా ఉట్నూరు RDOగా జాయిన్ కాకపోవడంతో HMDA డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలను CCLA కమిషనర్ లోకేష్ కుమార్ సస్పెండ్ చేస్తూ, అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వులు జారీ చేశారు……

జాతీయం – National

శత్రువులకు మాత్రమే హార్మూజ్‌ జలసంధి నుంచి అనుమతి లేదు. భారత్‌కు ఆయిల్‌ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాం. – అరాగ్చీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..శత్రువులకు మాత్రమే హార్మూజ్‌ జలసంధి నుంచి అనుమతి లేదు. భారత్‌కు ఆయిల్‌ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాం. – అరాగ్చీ Share on FacebookPost on XFollow usSave

అంతర్జాతీయం

అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్

భారత్ న్యూస్ హైదరాబాద్…అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ట్రంప్ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను..రిస్క్ ఫ్యాక్టర్‌గా చూడాలని ఆదేశంH-1బీ వీసాహోల్డర్లు, ఓపీటీ స్టూడెంట్ల ఖాతాలపై నిఘాలోన్లు ఇచ్చే ముందు వీసాలను చెక్ చేయాలి-ట్రంప్ట్రంప్‌ నిర్ణయంపై వలసదారుల సంఘాల ఆగ్రహంన్యాయపరంగా…

క్రీడలు – SPORTS

ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరికి చేరుకోవడంతో, ప్లేఆఫ్స్ రేసు చాలా రసవత్తరంగా మారింది. మిగిలిన చివరి లీగ్ మ్యాచ్‌ల వివరాలు :-

భారత్ న్యూస్ హైదరాబాద్…ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరికి చేరుకోవడంతో, ప్లేఆఫ్స్ రేసు చాలా రసవత్తరంగా మారింది. మిగిలిన చివరి లీగ్ మ్యాచ్‌ల వివరాలు :- మే 22: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) –…

ఆరోగ్యం – Health

ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్ ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఉపయోగం క్యాన్సర్‌ కణాలను గుర్తించి నయం ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్ భారతదేశంలో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది.…

క్రైమ్ – Crime

సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మహిళ ఎస్సై నందిత…

భారత్ న్యూస్ హైదరాబాద్…సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మహిళ ఎస్సై నందిత… ఓ కేసు విషయంలో డబ్బులు ఆశించడంతోపాటు, స్టేషన్ లో అందరికీ వాటాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన నందిత.. లంచం ఇవ్వడం…

ఆధ్యాత్మికం

శ్రీ మేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ॥

భారత్ న్యూస్ తిరుపతి…శ్రీ మేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ॥🦚🦢🌻🙏🌻🦢🦚సర్వ వశ్యకరః సర్వదోషహాపుత్ర పౌత్రదః ।తైలదీప ప్రియ స్త్రైలపక్వాన్న ప్రీతమానసః॥🪷మిత్రులకు,బృహస్పతి వాసర శుభోదయం🪷 Share on FacebookPost on XFollow usSave