ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్ నెల రాబడి రూ.12,510 కోట్లు: కాగ్

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏప్రిల్ నెల రాబడి రూ.12,510 కోట్లు: కాగ్ ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో రూ.23,321.38 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రాబడి రూపంలో రూ.12,510 కోట్లు రాగా అప్పుల రూపంలో రూ.10,901.21 కోట్లు సమీకరిం…

తెలంగాణ

మండే ఎండలకు పశువులు,పక్షులు విలవిల!

భారత్ న్యూస్ వరంగల్ …మండే ఎండలకు పశువులు,పక్షులు విలవిల! కరీంనగర్ జిల్లా:మే 23తెలంగాణ రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం తో ప్రజలు ఉక్కిరి, బిక్కిరి, అవుతున్నారు భానుడి భగభగలకు కొన్ని ప్రాంతాలలో వడదెబ్బలు తగిలి జనాలు…

జాతీయం – National

కోర్టుల్లో సమన్లు, వారెంట్లు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో జారీకి నిబంధనలు ఖరారు

భారత్ న్యూస్ ఢిల్లీ…..కోర్టుల్లో సమన్లు, వారెంట్లు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో జారీకి నిబంధనలు ఖరారు దేశంలో 2024 జులైలో అమల్లోకి వచ్చిన మూడునూతన చట్టాలకు అనుగుణంగా న్యాయస్థానాల విచారణ ప్రక్రియలో సాంకే తికతను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ ఎలక్ట్రానిక్ ప్రాసెస్సెస్ (ఇష్యుయెన్స్,…

అంతర్జాతీయం

అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్

భారత్ న్యూస్ హైదరాబాద్…అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ట్రంప్ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను..రిస్క్ ఫ్యాక్టర్‌గా చూడాలని ఆదేశంH-1బీ వీసాహోల్డర్లు, ఓపీటీ స్టూడెంట్ల ఖాతాలపై నిఘాలోన్లు ఇచ్చే ముందు వీసాలను చెక్ చేయాలి-ట్రంప్ట్రంప్‌ నిర్ణయంపై వలసదారుల సంఘాల ఆగ్రహంన్యాయపరంగా…

క్రీడలు – SPORTS

ఈరోజు పంజాబ్ గెలవకపోతే ఇంటికే !!

భారత్ న్యూస్ హైదరాబాద్…ఈరోజు పంజాబ్ గెలవకపోతే ఇంటికే !! IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ చివరి అంకానికి చేరుకున్న తరుణంలో, ఈరోజు రాత్రి 7:30 గంటలకు పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు లక్నో సూపర్ జెయింట్స్…

ఆరోగ్యం – Health

నిమ్స్ హాస్పిటల్ సరికొత్త రికార్డు.. 2000 కిడ్నీ మార్పిడి సర్జరీలు పూర్తి!

భారత్ న్యూస్ హైదరాబాద్…నిమ్స్ హాస్పిటల్ సరికొత్త రికార్డు.. 2000 కిడ్నీ మార్పిడి సర్జరీలు పూర్తి! Ammiraju Udaya Shankar.sharma News Editor…దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన నిమ్స్. ఇందులో 1,900 మంది రోగులకు ఆరోగ్యశ్రీ,…

క్రైమ్ – Crime

ఐపీఎల్ ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాపై చిలకలపూడి పోలీసుల ఆకస్మిక దాడి

భారత్ న్యూస్ గుంటూరు…ఐపీఎల్ ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాపై చిలకలపూడి పోలీసుల ఆకస్మిక దాడి రూ.36 వేల నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు స్వాధీనం – నలుగురు అరెస్ట్ : కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై…

ఆధ్యాత్మికం

ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి  నమోస్తుతే …..!!

భారత్ న్యూస్ తిరుపతి…ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి  నమోస్తుతే …..!! శుభం కరోతి కళ్యాణం            ఆరోగ్యం ధన సంపదశత్రు బుద్ధి వినాశాయ           దీప జ్యోతిర్ నమోస్తుతే       దీప-జ్యోతి: పరబ్రహ్మ                         దీప జ్యోతి జనార్ధనః,  దీపో హారతి మే పాపం          దీప-జ్యోతిర్-నమోస్తుతేఏ దీపజ్యోతి…