ఆంధ్రప్రదేశ్

కొన్నాళ్ల పాటు విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం

భారత్ న్యూస్ రాజమండ్రి…కొన్నాళ్ల పాటు విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం Ammiraju Udaya Shankar.sharma News Editor…కేబినెట్ నిర్ణయాలను ప‌ట్టించుకోని మంత్రి లోకేష్ జూన్‌లో రష్యా పర్యటనకు వెళ్లనున్న నారా లోకేష్ జూన్ 3 నుండి 6వ…

తెలంగాణ

మహారాష్ట్ర లో పులి దాడిలో నలుగురు మహిళలు మృతి..!

భారత్ న్యూస్ హైదరాబాద్..మహారాష్ట్రలో దారుణ ఘటన..! మహారాష్ట్ర లో పులి దాడిలో నలుగురు మహిళలు మృతి..! ఆకులు ఎరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలు పులి దాడిలో మృతి .! భయాందోళనలో గంజేవాహి అటవీ ప్రాంత ప్రజలు.! అడవిలో బీడీ ఆకులు ఏరుకోవడానికి…

జాతీయం – National

రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన Supreme Court

భారత్ న్యూస్ ఢిల్లీ…..రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన Supreme Court రిజర్వేషన్ల భవిష్యత్తుపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉన్న వ్యాఖ్యలు తరతరాలుగా అదే రిజర్వేషన్ కోటా కోరుకోవడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం “తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయితే.. వారి పిల్లలకు…

అంతర్జాతీయం

అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్

భారత్ న్యూస్ హైదరాబాద్…అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ట్రంప్ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను..రిస్క్ ఫ్యాక్టర్‌గా చూడాలని ఆదేశంH-1బీ వీసాహోల్డర్లు, ఓపీటీ స్టూడెంట్ల ఖాతాలపై నిఘాలోన్లు ఇచ్చే ముందు వీసాలను చెక్ చేయాలి-ట్రంప్ట్రంప్‌ నిర్ణయంపై వలసదారుల సంఘాల ఆగ్రహంన్యాయపరంగా…

క్రీడలు – SPORTS

ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్ఎచ్ జట్టుకు అగ్నిపరీక్ష!

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్:మే 22ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకోవ డంతో క్రికెట్ అభిమా నుల్లో నరాల తెగే ఉత్కంఠ నెలకొంది, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో కూర్చున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూ రు ప్లేఆఫ్స్ రేసులో తన…

ఆరోగ్యం – Health

ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్ ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఉపయోగం క్యాన్సర్‌ కణాలను గుర్తించి నయం ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్ భారతదేశంలో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది.…

క్రైమ్ – Crime

45 ఏళ్ల మహిళలు అర్ధరాత్రి ‘బోల్డ్’ చాటింగ్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న బ్లాక్‌మెయిల్ కేసులు.. బాధ్యత మరిచిన ఇల్లాలు!

భారత్ న్యూస్ హైదరాబాద్…45 ఏళ్ల మహిళలు అర్ధరాత్రి ‘బోల్డ్’ చాటింగ్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న బ్లాక్‌మెయిల్ కేసులు.. బాధ్యత మరిచిన ఇల్లాలు! ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకున్న స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచాన్నే చుట్టేయొచ్చు. కానీ, అదే ఫోన్ కొన్నిసార్లు నిండు సంసారాల్లో…

ఆధ్యాత్మికం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ….

భారత్ న్యూస్ తిరుపతి…ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 21-మే-2026గురువారం 🌷 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…. 📍 వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు 📍 ఉచిత సర్వదర్శనానికి…