ఆంధ్రప్రదేశ్

ఆధార్‌తో పాన్ కార్డ్ పొందాలనుకుంటే మార్చి 31 ఆఖరి తేదీ!!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఆధార్‌తో పాన్ కార్డ్ పొందాలనుకుంటే మార్చి 31 ఆఖరి తేదీ!! ​ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త పాన్ కార్డ్ రూల్స్ మారుతున్నాయి. మీరు కేవలం ఆధార్‌తో పాన్ పొందాలనుకుంటే మార్చి 31 ఆఖరి తేదీ! ​ముఖ్యమైన పాయింట్లు:…

తెలంగాణ

పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే

భారత్ న్యూస్ హైదరాబాద్….పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే దిల్‌సుఖ్‌ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌లో మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను…

జాతీయం – National

మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు

భారత్ న్యూస్ ఢిల్లీ…మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు Raghav chadha bank charges : పార్లమెంట్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న…

అంతర్జాతీయం

గాజా & ఇరాన్‌లో ప్రజలను చంపినందుకు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేసి

..భారత్ న్యూస్ హైదరాబాద్….గాజా & ఇరాన్‌లో ప్రజలను చంపినందుకు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేసిన ట్వీట్స్ ధ్రువ్ రాతీ – 350అర్ఫా – 300రాజ్‌దీప్ – 150మహ్మద్ జుబేర్ – 250రానా అయ్యూబ్ – 280నిమో యాదవ్ – 50 ఆఫ్ఘనిస్తాన్‌లోని డ్రగ్…

క్రీడలు – SPORTS

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!బ్యాంక్ ఆఫ్ ఇండియా ,కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్స్ వారికి రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీలు శనివారం విజయవాడ లోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ నందు జరిగాయి. ఈ…

ఆరోగ్యం – Health

క్యాన్సర్‌ కణాల వెనుక అదృశ్య శక్తి

భారత్ న్యూస్ అనంతపురం..క్యాన్సర్‌ కణాల వెనుక అదృశ్య శక్తి దిల్లీ: మానవ శరీరంలోని కణాలు.. కణజాలాలు, ఎముకలు, అవయవాల వంటి భౌతిక రూపాలను తాకకుండానే అనుభూతి చెందగలవని ఓ అధ్యయనం వెల్లడించింది, క్యాన్సర్‌ కణాలకు 10 మైక్రాన్‌ల దూరంలోని వాటిని అనుభూతి…

క్రైమ్ – Crime

సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు రూ.25 వేలు పరిహారం

…భారత్ న్యూస్ హైదరాబాద్….సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు రూ.25 వేలు పరిహారం రూ.50 వేల వరకు డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు మాత్రమే పరిహారం ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే థర్డ్ పార్టీ ఉల్లంఘనల దృష్ట్యా బాధితులకు తాత్కాలిక ఉపశమనంగా పరిహారం…

ఆధ్యాత్మికం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 📍 ఉచిత దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.   📍 సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది   📍 300 రూ..శీఘ్రదర్శనంకు 3–4 గంటల సమయం పడుతుంది  …