ఏపీని తాకిన రుతుపవనాలు
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీని తాకిన రుతుపవనాలు ఏపీ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాలను తాకాయి. ఏపీలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 10వ తేదీకల్లా ఏపీలోని…