ఆంధ్రప్రదేశ్

దేశవ్యాప్తంగా జనాభా గణన (Census) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో

భారత్ న్యూస్ శ్రీకాకుళం…దేశవ్యాప్తంగా జనాభా గణన (Census) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు…

తెలంగాణ

మరోసారి గ్యాస్‌ ధరలను పెంచిన శ్రీలంక ప్రభుత్వం.

భారత్ న్యూస్ వరంగల్….. …మరోసారి గ్యాస్‌ ధరలను పెంచిన శ్రీలంక ప్రభుత్వం. 12.5 కేజీల గ్యాస్‌ సిలిండర్‌పై రూ.775పెంపు. రూ.775 పెంపుతో రూ.4,765కు చేరిన గ్యాస్‌ సిలిండర్‌ ధర. 308 పెరిగి రూ.1,910కి చేరిన 5 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర.…

జాతీయం – National

బీజేపీలో చేరిన కొద్దికాలానికే టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్‌కు ఎక్స్-కేటగిరీ భద్రత కల్పించారు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..బీజేపీలో చేరిన కొద్దికాలానికే టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్‌కు ఎక్స్-కేటగిరీ భద్రత కల్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, టీఎంసీ నుంచి బీజేపీలోకి మారిన కొద్దికాలానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం…

అంతర్జాతీయం

తొలిసారి వార్ రూంలో ప్రత్యక్షమైన ఇరాన్ సుప్రీం లీడర్

భారత్ న్యూస్ విజయవాడ…తొలిసారి వార్ రూంలో ప్రత్యక్షమైన ఇరాన్ సుప్రీం లీడర్ కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో సైనికాధికారులతో సమావేశం మోజ్తాబా వీడియో రిలీజ్ చేసిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోజ్తాబా ఖమేనీ వీడియో… Share…

క్రీడలు – SPORTS

ఒలంపిక్స్ క్రీడలు కూడా హైదరాబాద్ లో నిర్వహించే స్థాయి లో సదుపాయాలు ఉండాలి..

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఒలంపిక్స్ క్రీడలు కూడా హైదరాబాద్ లో నిర్వహించే స్థాయి లో సదుపాయాలు ఉండాలి.. చైనా లో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి.. లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ,ఇతర ఉద్యోగుల ను ఆకట్టు కావడానికి బిగ్ స్క్రీన్స్ లాంటివి…

ఆరోగ్యం – Health

మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

భారత్ న్యూస్ రాజమండ్రి…మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వార్డుకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు.…

క్రైమ్ – Crime

పోలీసులు జర భద్రం.

.భారత్ న్యూస్ హైదరాబాద్….పోలీసులు జర భద్రం 🛑 సంచలనాత్మక తీర్పు 🛑 తండ్రీ-కుమారుల కస్టడీ హింస కేసుసాతాన్‌కుళం పోలీస్ స్టేషన్ – 2020 మదురై కోర్టు విధించిన శిక్ష: 9 మంది పోలీసు అధికారులకు ఉరిశిక్ష (డెత్ సెంటెన్స్) బాధితులు:పి. జయరాజ్…

ఆధ్యాత్మికం

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషన్ శాంతి ఇళ్లపై ఏసీబీ దాడులు.. !

భారత్ న్యూస్ విజయవాడ…దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషన్ శాంతి ఇళ్లపై ఏసీబీ దాడులు.. ! విజయవాడ, తాడేపల్లిలోని కళింగిరి శాంతికి చెందిన మూడు ఇళ్లలో ఏసీబీ తనిఖీలు… Share on FacebookPost on XFollow usSave