ఆంధ్రప్రదేశ్

చిత్తూరు కలెక్టర్ సంతకం మళ్లీ ఫోర్జరీ.!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….చిత్తూరు కలెక్టర్ సంతకం మళ్లీ ఫోర్జరీ.! చిత్తూరు జిల్లాలో మరోసారి కలెక్టర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. కలెక్టరేట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ నిరంజన్ కుమార్ కలెక్టర్, NTR వైద్య సేవా ట్రస్టు సమన్వయాధికారి సంతకాలను ఫోర్జరీ…

తెలంగాణ

తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ..

భారత్ న్యూస్ వరంగల్…తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. వర్షాల నేపథ్యంలో ఐటీ కారిడార్ పరిధిలో కీలక అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్.. రోడ్లపై…

జాతీయం – National

మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారు: ఖర్గే

భారత్ న్యూస్ ఢిల్లీ…..మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారు: ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం కర్నాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా బి.కె. హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన మెగా కన్వెన్షన్‌లో ఆయన…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి..

భారత్ న్యూస్ వరంగల్…ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి.. ముఖ్యమంత్రి స్పీచ్. విషయంలో ఇంతమంది సహాయకులు ఉన్నా ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు..…

ఆరోగ్యం – Health

43 మoది వైద్యుల డిస్మిస్..అమరావతి :

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి : 43 మoది వైద్యుల డిస్మిస్ మరో 34 మంది రాజీనామాల సమర్పణ అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్ఠీకరణ Share…

క్రైమ్ – Crime

మెగా లోక్ అదాలత్: 6,545 కేసులు పరిష్కారం, రూ. 73 లక్షలకు పైగా రికవరీ

భారత్ న్యూస్ వరంగల్…మెగా లోక్ అదాలత్: 6,545 కేసులు పరిష్కారం, రూ. 73 లక్షలకు పైగా రికవరీ పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. ఈ అదాలత్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో దర్యాప్తులో ఉన్న,…

ఆధ్యాత్మికం

దుర్గమ్మ ఆలయంలో టికెట్స్ గోల్ మాల్.

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ: దుర్గమ్మ ఆలయంలో టికెట్స్ గోల్ మాల్. వారం వ్యవధిలో రెండు ఘటనలు. ఈవో ఫిర్యాదుతో వన్ టౌన్ పీఎస్లో రెండు FIRలు నమోదు. అమ్మవారి ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న కొంతమంది ఆలయ సిబ్బంది. గతంలో నకిలీ…