ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్ట్ కు మరోసారి కేంద్రం నిధులు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..పోలవరం ప్రాజెక్ట్ కు మరోసారి కేంద్రం నిధులు.. రూ.1,301 కోట్ల అడ్వాన్స్ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,508 కోట్లు విడుదల.. పోలవరానికి మొత్తం రూ.2,809 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం.. Share on…

తెలంగాణ

ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరపున సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

భారత్ న్యూస్ హైదరాబాద్….ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరపున సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థికసాయంతో పాటు అతని కుమారుడు వేణుమాధవ్ కు హోం గార్డు ఉద్యోగ నియామకపత్రం అందజేసిన సీఎం. ట్యాంక్ బండ్…

జాతీయం – National

భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు! 2025 ఏడాదిలో ప్రజాస్వామ్య దేశాల్లో భారత్‌లోనే అత్యధిక ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు నమోదయ్యాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రపంచ డిజిటల్‌ హక్కుల పరిరక్షణ సంస్థ ‘యాక్సెస్‌ నౌ’ నివేదిక ప్రకారం, 2025లో భారత్‌లో…

అంతర్జాతీయం

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇరాన్ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి మరికొంతకాలం దాడులు కొనసాగుతాయి శాంతి ఒప్పందం కోసం ఇరాన్ నాయకులు ప్రాధేయపడుతున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది, ఇక పోరాడే…

క్రీడలు – SPORTS

నేటి నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం..

భారత్ న్యూస్ రాజమండ్రి…నేటి నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ-సన్‌రైజర్స్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ Share on FacebookPost on XFollow usSave

ఆరోగ్యం – Health

ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదు.వైఎస్ షర్మిలా రెడ్డి

భారత్ న్యూస్ గుంటూరు…విజయవాడ వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్ లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదు. మోడీ గారి మెప్పు సభలకు ఖజానా ఫుల్.. పేదోడి సంజీవనికి…

క్రైమ్ – Crime

సైబర్ నేరాల నివారణలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కీలకమని హైదరాబాద్ సీపీ వీసి సజ్జనార్ తెలిపారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….సైబర్ నేరాల నివారణలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కీలకమని హైదరాబాద్ సీపీ వీసి సజ్జనార్ తెలిపారు. కస్టమర్లు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేయడం లేదా ఆందోళనగా కనిపించడం వంటి అసాధారణ మార్పులను బ్యాంకర్లు గమనించి వారిని…

ఆధ్యాత్మికం

అవనిగడ్డలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దివిసీమ ఆరాధ్య దైవం శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దివిసీమ ఆరాధ్య దైవం శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ లంకమ్మ అమ్మవారు ఉదయం నుంచి…