ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థప్రెస్ నోట్, తేది: 21-05-2026. రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. సోమవారం…

తెలంగాణ

అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

భారత్ న్యూస్ హైదరాబాద్…అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇష్టపూర్వక శారీరక సంబంధం అత్యాచారం కాదు. పెళ్లి ప్రతిపాదన లేదని నిరూపించలేనప్పుడు అత్యాచారంగా పరిగణించలేమన్న హైకోర్టు. యువతి FIRను రద్దు చేసిన కోర్టు. పరస్పర అంగీకారంతో ఉన్న సంబంధాలను దుర్వినియోగం చేయొద్దని సూచించిన…

జాతీయం – National

శత్రువులకు మాత్రమే హార్మూజ్‌ జలసంధి నుంచి అనుమతి లేదు. భారత్‌కు ఆయిల్‌ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాం. – అరాగ్చీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..శత్రువులకు మాత్రమే హార్మూజ్‌ జలసంధి నుంచి అనుమతి లేదు. భారత్‌కు ఆయిల్‌ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాం. – అరాగ్చీ Share on FacebookPost on XFollow usSave

అంతర్జాతీయం

అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్

భారత్ న్యూస్ హైదరాబాద్…అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ట్రంప్ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను..రిస్క్ ఫ్యాక్టర్‌గా చూడాలని ఆదేశంH-1బీ వీసాహోల్డర్లు, ఓపీటీ స్టూడెంట్ల ఖాతాలపై నిఘాలోన్లు ఇచ్చే ముందు వీసాలను చెక్ చేయాలి-ట్రంప్ట్రంప్‌ నిర్ణయంపై వలసదారుల సంఘాల ఆగ్రహంన్యాయపరంగా…

క్రీడలు – SPORTS

ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరికి చేరుకోవడంతో, ప్లేఆఫ్స్ రేసు చాలా రసవత్తరంగా మారింది. మిగిలిన చివరి లీగ్ మ్యాచ్‌ల వివరాలు :-

భారత్ న్యూస్ హైదరాబాద్…ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరికి చేరుకోవడంతో, ప్లేఆఫ్స్ రేసు చాలా రసవత్తరంగా మారింది. మిగిలిన చివరి లీగ్ మ్యాచ్‌ల వివరాలు :- మే 22: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) –…

ఆరోగ్యం – Health

ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్ ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఉపయోగం క్యాన్సర్‌ కణాలను గుర్తించి నయం ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్ భారతదేశంలో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది.…

క్రైమ్ – Crime

సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మహిళ ఎస్సై నందిత…

భారత్ న్యూస్ హైదరాబాద్…సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మహిళ ఎస్సై నందిత… ఓ కేసు విషయంలో డబ్బులు ఆశించడంతోపాటు, స్టేషన్ లో అందరికీ వాటాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన నందిత.. లంచం ఇవ్వడం…

ఆధ్యాత్మికం

కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు.

భారత్ న్యూస్ తిరుపతి…కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు…. Share on FacebookPost on XFollow usSave