ఆంధ్రప్రదేశ్

రాష్ట్రపతి భవన్‌కు చేరిన అమరావతి చట్టబద్ధత బిల్లు..

భారత్ న్యూస్ రాజమండ్రి…రాష్ట్రపతి భవన్‌కు చేరిన అమరావతి చట్టబద్ధత బిల్లు.. ఇవాళ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశం ఉందన్న ప్రభుత్వ వర్గాలు.. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం ఆమోదం తెలపనున్న రాష్ట్రపతి.. రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టరూపం దాల్చనున్న బిల్లు..…

తెలంగాణ

మరోసారి గ్యాస్‌ ధరలను పెంచిన శ్రీలంక ప్రభుత్వం.

భారత్ న్యూస్ వరంగల్….. …మరోసారి గ్యాస్‌ ధరలను పెంచిన శ్రీలంక ప్రభుత్వం. 12.5 కేజీల గ్యాస్‌ సిలిండర్‌పై రూ.775పెంపు. రూ.775 పెంపుతో రూ.4,765కు చేరిన గ్యాస్‌ సిలిండర్‌ ధర. 308 పెరిగి రూ.1,910కి చేరిన 5 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర.…

జాతీయం – National

ఈ నెల 8న కేంద్ర మంత్రివర్గ సమావేశం.

భారత్ న్యూస్ ఢిల్లీ…..న్యూ ఢిల్లీ : ఈ నెల 8న కేంద్ర మంత్రివర్గ సమావేశం. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం. మహిళా రిజర్వేషన్ల అమలుకోసం నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తీసుకురానున్న కేంద్రం. రెండు సవరణ బిల్లుల…

అంతర్జాతీయం

తొలిసారి వార్ రూంలో ప్రత్యక్షమైన ఇరాన్ సుప్రీం లీడర్

భారత్ న్యూస్ విజయవాడ…తొలిసారి వార్ రూంలో ప్రత్యక్షమైన ఇరాన్ సుప్రీం లీడర్ కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో సైనికాధికారులతో సమావేశం మోజ్తాబా వీడియో రిలీజ్ చేసిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోజ్తాబా ఖమేనీ వీడియో… Share…

క్రీడలు – SPORTS

ఒలంపిక్స్ క్రీడలు కూడా హైదరాబాద్ లో నిర్వహించే స్థాయి లో సదుపాయాలు ఉండాలి..

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఒలంపిక్స్ క్రీడలు కూడా హైదరాబాద్ లో నిర్వహించే స్థాయి లో సదుపాయాలు ఉండాలి.. చైనా లో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి.. లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ,ఇతర ఉద్యోగుల ను ఆకట్టు కావడానికి బిగ్ స్క్రీన్స్ లాంటివి…

ఆరోగ్యం – Health

మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

భారత్ న్యూస్ రాజమండ్రి…మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వార్డుకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు.…

క్రైమ్ – Crime

వారం వ్యవధిలో ఇరువురు సిఐ ల పై వేటు,

భారత్ న్యూస్ శ్రీకాకుళం….వారం వ్యవధిలో ఇరువురు సిఐ ల పై వేటు, దారి తప్పుతున్న సిఐ లపై ఉన్నతాధికారుల చర్యలు పట్ల ప్రజలు హర్షం. పల్నాడు:- జిల్లా లో పలువురు పోలిస్ సిబ్బంది పనితీరు పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వారం…

ఆధ్యాత్మికం

తిరుమల హుండీలో రూ.400 కోట్ల పాత నోట్లు

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల హుండీలో రూ.400 కోట్ల పాత నోట్లు తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం టీటీడీ వద్ద సుమారు రూ.400 కోట్ల విలువైన పాత నోట్లు పోగుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం…