ఆంధ్రప్రదేశ్

గల్ఫ్ నుంచి భారత్‌కు LPG నౌక ‘జగ్ విక్రమ్’..!

భారత్ న్యూస్ గుంటూరు…గల్ఫ్ నుంచి భారత్‌కు LPG నౌక ‘జగ్ విక్రమ్’..! హోర్ముజ్ జలసంధి దాటి ఒమన్‌కు భారత నౌక..! 20 వేల టన్నుల LPGని భారత్‌కు తీసుకురానున్న నౌక..!… Share on FacebookPost on XFollow usSave

తెలంగాణ

ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

.భారత్ న్యూస్ హైదరాబాద్….Delhi Apr 10, 2026, మూడు గంటలపాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. మూడు రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై…

జాతీయం – National

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ

భారత్ న్యూస్ ఢిల్లీ…..బ్రేకింగ్ :- దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని వినతి ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ అధిష్ఠానం లోక్…

అంతర్జాతీయం

వేగంగా ఇరాన్ రైల్వే పునర్నిర్మాణం.

వేగంగా ఇరాన్ రైల్వే పునర్నిర్మాణం అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన రైల్వే బ్రిడ్జిలను గంటల్లోనే పునర్నిర్మిస్తున్నామని ఇరాన్ తెలిపింది మిలిటరీ, ఇంజినీర్లు కలిసి ఖోమ్, చార్బాగ్ ప్రాంతాల్లో వంతెనలను 40–72 గంటల్లో పునరుద్ధరించిన వీడియోలు విడుదల చేసింది Share on FacebookPost on…

క్రీడలు – SPORTS

చెన్నె సూపర్ కింగ్స్ పరుగుల విధ్వంసం

భారత్ న్యూస్ విశాఖపట్నం..చెన్నె సూపర్ కింగ్స్ పరుగుల విధ్వంసం సంజు శాంసన్ సెంచరీ ఐపీఎల్ 2026లో భాగంగా తన సొంత గడ్డ అయిన ఎంఏ చిదంబరం మైదానంలో చెన్నె సూపర్ కింగ్స్ (CSK) పరుగుల విధ్వంసం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన…

ఆరోగ్యం – Health

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు అన్ని కేటగిరీలకు పీరియాడికల్‌ హెల్త్‌ చెకప్‌ అమలు ఉద్యోగుల మరణాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు, 6 నెలలకోసారి పరీక్షలు మే నుంచి ఏపీఎస్ఆర్టీసీలోని అన్ని డిపోల్లో…

క్రైమ్ – Crime

విష్ణుప్రియపై కేసు నమోదు.

భారత్ న్యూస్ విజయవాడ…విష్ణుప్రియపై కేసు నమోదు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై ఫిర్యాదు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు AISF నేతల కంప్లైంట్‌తో చర్యలు Share on FacebookPost on XFollow usSave

ఆధ్యాత్మికం

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు

భారత్ న్యూస్ విశాఖపట్నం..శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు నాగాయలంక: నాగాయలంక పవిత్ర కృష్ణానదీ తీరాన నూతనంగా పునర్నిర్మించిన శ్రీ భూ నీళా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ…