ఆంధ్రప్రదేశ్

ఈ వేసవి మరింత ‘హాట్‌’!…మార్చి నుంచి మే వరకూ ఎండల మంటలు

భారత్ న్యూస్ గుంటూరు…ఈ వేసవి మరింత ‘హాట్‌’!…మార్చి నుంచి మే వరకూ ఎండల మంటలు (విశాఖపట్నం/అమరావతి) ఈసారి వేసవిలో ఎండలు ‘మంట’ లు రేపనున్నాయి! దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత వేసవిలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే…

తెలంగాణ

దివ్యాంగులకు తీపి కబురు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…దివ్యాంగులకు తీపి కబురు… తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు అందించింది! ఇకపై మహిళలతో పాటు దివ్యాంగ పురుషులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మహాలక్ష్మి పథకాన్ని వీరికి కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

హనుమకొండ గ్రీవెన్స్ లో జాంబవ సంఘం అధ్యక్షులు వస్కుల ఆనందం గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించడం జరిగినది.

హైదరాబాద్ నగర పరిధిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించని కార్మికుల మరో వీడియో వైరల్

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం

జాతీయం – National

దేశంలో త్రిభాషా సూత్రం అమలు.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో త్రిభాషా సూత్రం అమలు.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు రంగం సిద్ధమవుతున్నది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని…

అంతర్జాతీయం

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ దాడులు

భారత్ న్యూస్ రాజమండ్రి…ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ దాడులు నెతన్యాహు ఆఫీస్‌తో సహా ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ లొకేషన్‌లో బాంబుల వర్షం కురిపించామని ఇరాన్ వెల్లడి ఈ దాడిలో ‘ఖైబర్’ మిస్సైళ్లని వినియోగించామని.. నెతన్యాహు పరిస్థితి ఏంటనే…

క్రీడలు – SPORTS

నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్

భారత్ న్యూస్ గుంటూరు…నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ పల్లెకలె వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోతే.. పాయింట్స్ పరంగా సెమీస్ కు క్వాలిఫై కానున్న న్యూజిలాండ్ మెరుగైన నెట్ రన్ రేట్ తో…

ఆరోగ్యం – Health

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

..భారత్ న్యూస్ హైదరాబాద్….సర్వైకల్ క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ కేవలం 14 ఏళ్ల వయసు ఉన్న బాలికలకు మాత్రమే టీకా U-Win పోర్టల్ లో వివరాలను…

క్రైమ్ – Crime

ఇద్దరు సీఐలపై వేటుకు రంగం సిద్ధం?

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఇద్దరు సీఐలపై వేటుకు రంగం సిద్ధం? వరంగల్ పోలీసు కమిషనరేట్లో పని చేస్తున్న ఇద్దరు ఎన్హెచ్ఐవోలపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. నగరంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు సివిల్ తగాదాల్లో తలదూర్చి, భారీగా డబ్బులు…

ఆధ్యాత్మికం

రేపు చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం మూసి వేయబడును

భారత్ న్యూస్ శ్రీకాకుళం….రేపు చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం మూసి వేయబడును రేపు సంభవించనున్న చంద్రగ్రహణం నేపథ్యంలో దేవస్థానంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి ఆలయ ద్వారాలు…