ఆంధ్రప్రదేశ్

పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే సీఐ నాగరాజును ఇప్పటివరకూ

భారత్ న్యూస్ గుంటూరు…పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే సీఐ నాగరాజును ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదు, ఆయనేమీ విదేశాలకు వెళ్లిపోలేదు కదా. ఆయన్ను అరెస్టు చేసి విచారిస్తే పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటికి వస్తాయని భయపడుతున్నారు. అసలు ఆయన్ను అరెస్టు…

తెలంగాణ

చేయూత పెన్షన్లలో భారీ ప్రక్షాళన

భారత్ న్యూస్ హైదరాబాద్ …చేయూత పెన్షన్లలో భారీ ప్రక్షాళన తెలంగాణ : చేయూత పెన్షన్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. 19.04 లక్షలకుపైగా లబ్ధిదారుల్లో 15.93 లక్షల మంది (83.88%)…

జాతీయం – National

మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారు: ఖర్గే

భారత్ న్యూస్ ఢిల్లీ…..మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారు: ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం కర్నాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా బి.కె. హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన మెగా కన్వెన్షన్‌లో ఆయన…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి..

భారత్ న్యూస్ వరంగల్…ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి.. ముఖ్యమంత్రి స్పీచ్. విషయంలో ఇంతమంది సహాయకులు ఉన్నా ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు..…

ఆరోగ్యం – Health

43 మoది వైద్యుల డిస్మిస్..అమరావతి :

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి : 43 మoది వైద్యుల డిస్మిస్ మరో 34 మంది రాజీనామాల సమర్పణ అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్ఠీకరణ Share…

క్రైమ్ – Crime

సీబీఐకి పల్నాడు ఎస్పీ బి కృష్ణారావు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….సీబీఐకి పల్నాడు ఎస్పీ బి కృష్ణారావు నరసరావుపేట: పల్నాడు జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు కేంద్ర సర్వీసుకు బదిలీ అయ్యారు. కేంద్ర హోం శాఖకు చెందిన కీలక దర్యాప్తు సంస్థ సీబీఐలో ఎస్పీ హోదాలో డిప్యూటేషన్‌పై నియమిస్తూ సోమవారం…

ఆధ్యాత్మికం

రామాయణంలో, శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని సీతాదేవితో కలిసి విజయవంతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు

భారత్ న్యూస్ తిరుపతి…..రామాయణంలో, శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని సీతాదేవితో కలిసి విజయవంతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, ఆయనకు అత్యంత వైభవంగా పట్టాభిషేకం జరిగిందని మనకు తెలుసు. ఆ మహోన్నత వేడుకలో, అడవిలో తనకు ఎంతగానో సహాయం చేసిన వానర…