ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్‌ బాలాజి మెడమల్లి ప్రమాణ స్వీకారం..

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్‌ బాలాజి మెడమల్లి ప్రమాణ స్వీకారం.. అమరావతి.. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి గురువారం బాధ్యతలు స్వీకరించారు. హై కోర్టు మొదటి కోర్టు హాల్ లో గురువారం ఉదయం…

తెలంగాణ

మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారిపై కఠిన చర్యలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారిపై కఠిన చర్యలు తెలంగాణ హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు మార్చి 1 నుంచి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఒరిజినల్ లేదా డిజిటల్ లైసెన్స్…

జాతీయం – National

నోబెల్‌ శాంతి గ్రహీతకు ఇరాన్‌ ఆరేండ్ల జైలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..నోబెల్‌ శాంతి గ్రహీతకు ఇరాన్‌ ఆరేండ్ల జైలు 🔅నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్‌ మొహమ్మదీకి ఇరాన్‌లోని ఓ కోర్టు ఆరేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నేరపూరత కుట్రకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆమెకు ఈ శిక్ష…

అంతర్జాతీయం

భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు.అమల్లోకి భారత్‌పై 18 శాతం సుంకాలు

భారత్ న్యూస్ గుంటూరు…భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు.అమల్లోకి భారత్‌పై 18 శాతం సుంకాలు 🇺🇸 ఇరు దేశాలు శుకవ్రారం దీనిపై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై అమెరికా ఇటీవల సుంకాలను 18 శాతానికి తగ్గించింది. 🇷🇺…

క్రీడలు – SPORTS

T20WC: నేపాల్‌పై ఇటలీ ఘన విజయం

భారత్ న్యూస్ విజయవాడ…T20WC: నేపాల్‌పై ఇటలీ ఘన విజయం టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇటలీ నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక్క వికెట్‌ను కోల్పోకుండా గెలిచింది. తొలుత…

ఆరోగ్యం – Health

గుండెపోటు గురించి చింతించడం మానేయండి కొత్త టెక్నాలజీని చూడండి: హార్ట్ బ్లాక్‌లను నేరుగా తొలగించే ఈ రకమైన యాంజియోగ్రఫీ, JJ హాస్పిటల్ ముంబైలో అందుబాటులో ఉంది . ధర కేవలం ₹ 5000/-.

భారత్ న్యూస్ గుంటూరు…Today హెల్త్ Video… ఇప్పుడు గుండెపోటు గురించి చింతించడం మానేయండి కొత్త టెక్నాలజీని చూడండి: హార్ట్ బ్లాక్‌లను నేరుగా తొలగించే ఈ రకమైన యాంజియోగ్రఫీ, JJ హాస్పిటల్ ముంబైలో అందుబాటులో ఉంది . ధర కేవలం ₹ 5000/-.…

క్రైమ్ – Crime

మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి

…భారత్ న్యూస్ హైదరాబాద్….మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవం నల్గొండ, కరీంనగర్‌లో జరిగేవి చిన్న గొడవలే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది –…

ఆధ్యాత్మికం

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి

భారత్ న్యూస్ రాజమండ్రి…కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి పల్నాడు జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 82 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయం మొత్తం రూ.59,97,462గా…