ఆంధ్రప్రదేశ్

గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా 2026 విడుదల

భారత్ న్యూస్ గుంటూరు…గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా 2026 విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మీ పేరు జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి వార్డు వారీగా పూర్తి…

తెలంగాణ

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి..!!

భారత్ న్యూస్ ఖమ్మం…..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి..!! సిద్దిపేటకు చెందిన ఈమెపై రూ.5 లక్షల రివార్డు రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఐదుగురిలో రూపిరెడ్డి ఒకరు చర్ల/దుబ్బాక/మిరుదొడ్డి, ఏప్రిల్‌ 14: ఛ త్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా అడవుల్లో సోమవారం…

జాతీయం – National

మహిళా రిజర్వేషన్‌కు మద్దతు తెలుపుతూ ప్రధానికి లేఖ రాసిన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

భారత్ న్యూస్ ఢిల్లీ…మహిళా రిజర్వేషన్‌కు మద్దతు తెలుపుతూ ప్రధానికి లేఖ రాసిన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నారీ శక్తి వందన అధినియమ్ చారిత్రాత్మక అమలుకు తీసుకున్న చొరవను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపిన ప్రతిభా పాటిల్ ఈ చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ,…

అంతర్జాతీయం

హర్మూజ్‌ దిగ్బంధనానికి 10,000 మంది సిబ్బంది

భారత్ న్యూస్ ఢిల్లీ…..హర్మూజ్‌ దిగ్బంధనానికి 10,000 మంది సిబ్బంది హర్మూజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ పోర్టులను దిగ్బంధించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. 10,000 మంది సిబ్బందితో ఆపరేషన్‌ చేపట్టింది. వీరిలో మెరైనర్లు, సెయిలర్లు, ఎయిర్‌మన్‌లు ఉన్నారు. వీరితో పాటు 12 యుద్ధనౌకలు,…

క్రీడలు – SPORTS

ఐపీఎల్-2026: నేడు RR vs SRH…

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఐపీఎల్-2026: నేడు RR vs SRH… ఐపీఎల్-2026లో భాగంగా సోమవారం ఆసక్తికర పోరు జరగనుంది. రాజస్థాన్ రాయల్స్(RR), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడనున్నాయి. రాత్రి.7.30 గంటలకు హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం…

ఆరోగ్యం – Health

కొద్ది నిమిషాల్లోనే 130 టెస్టులు… ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంల రాక!

…భారత్ న్యూస్ హైదరాబాద్….కొద్ది నిమిషాల్లోనే 130 టెస్టులు… ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంల రాక!తెలుగు రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. ఈ యంత్రాలతో…

క్రైమ్ – Crime

చంద్రబాబుపై అభ్యంతరకర యానిమేషన్ పోస్టుల వ్యవహారం.. వైకాపా సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ పూడి శ్రీహరి అరెస్ట్.

భారత్ న్యూస్ అనంతపురం..సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర యానిమేషన్ పోస్టుల వ్యవహారం.. వైకాపా సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ పూడి శ్రీహరి అరెస్ట్.​సోషల్ మీడియాలో సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టినందుకు చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన…

ఆధ్యాత్మికం

Amarnath Yatra 2026: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ.. వీరు మాత్రమే అర్హులు !

భారత్ న్యూస్ శ్రీకాకుళం….Amarnath Yatra 2026: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ.. వీరు మాత్రమే అర్హులు ! భారతదేశంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటైన అమర్‌నాథ్ యాత్ర 2026కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.…