ఆంధ్రప్రదేశ్

The blessings of the people of Andhra Pradesh are the solid foundation of our governance

The blessings of the people of Andhra Pradesh are the solid foundation of our governance – Public governance is being carried out as servants of the people – The future…

తెలంగాణ

తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి…

భారత్ న్యూస్ హైదరాబాద్..తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి… ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది.. ఇదేనా అంతర్జాతీయ నగరం అంటే… అందువల్లే చెరువులు పార్కులు కుంటలు ఆక్రమించినవాళ్ల భరతంపట్టి మౌలిక వసతులు సక్రమంగా ఏర్పాటు చేసుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.. కబ్జాకోరులు దుర్మార్గుల…

జాతీయం – National

ముఖేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన భారీ ఆయిల్ రిఫైనరీ పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్‌విల్లేలో, మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది. America First Refining (AFR) అనే స్టార్టప్ కంపెనీ ఈ రిఫైనరీని నిర్మిస్తోంది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ముఖేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన భారీ ఆయిల్ రిఫైనరీ పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్‌విల్లేలో, మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది. America First Refining (AFR) అనే స్టార్టప్ కంపెనీ ఈ రిఫైనరీని నిర్మిస్తోంది. గత…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

ఫీఫా 2026’ – ఇండియన్‌ ఫ్యాన్స్‌కు ఇక నిద్ర కరువు

భారత్ న్యూస్ హైదరాబాద్ …ఫీఫా 2026’ – ఇండియన్‌ ఫ్యాన్స్‌కు ఇక నిద్ర కరువు ఈసారి టైమ్ జోన్ల వ్యత్యాసం కారణంగా భారతీయ కాలమానం (IST) ప్రకారం మ్యాచ్‌లు అర్ధరాత్రి, తెల్లవారుజామున జరగనున్నాయి. Share on FacebookPost on XFollow usSave

ఆరోగ్యం – Health

ప్రభుత్వంలో వైద్యులకు రక్షణ లేదంటూ నీలోఫర్ వైద్యుల ఆందోళన..

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభుత్వంలో వైద్యులకు రక్షణ లేదంటూ నీలోఫర్ వైద్యుల ఆందోళన.. వైద్యులపై వరుస దాడులను ఖండిస్తూ నీలోఫర్ ఆస్పత్రి ఎదుట డాక్టర్ల ధర్నా.. ఇటీవల వైద్యుడిపై జరిగిన దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్.. భద్రత కల్పించే…

క్రైమ్ – Crime

నానక్‌రామ్‌గూడలోని డ్రగ్ కింగ్‌పిన్ నితూ భాయ్ ఇంటిపై EAGLE FORCE TELANGANA దాడి చేసింది.

భారత్ న్యూస్ హైదరాబాద్ …నానక్‌రామ్‌గూడలోని డ్రగ్ కింగ్‌పిన్ నితూ భాయ్ ఇంటిపై EAGLE FORCE TELANGANA దాడి చేసింది. సుమారు 50 మంది ఐటీ ఉద్యోగులు అదుపులోకి తీసుకోబడ్డారు. అయితే ముందస్తు సమాచారం అందడంతో నితూ భాయ్ అక్కడి నుంచి పరారైనట్లు…

ఆధ్యాత్మికం

నేడే ‘పరమ ఏకాదశి’.. ఇలా చేస్తే పాపాల నుంచి విముక్తి!

భారత్ న్యూస్ తిరుపతి…..నేడే ‘పరమ ఏకాదశి’.. ఇలా చేస్తే పాపాల నుంచి విముక్తి! ఈ రోజే మూడేళ్లకు ఒకసారి వచ్చే పవిత్రమైన ‘పరమ ఏకాదశి’. ఈ రోజు ఉపవాసం ఉంటే పాప విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఉపవాసం రోజున పగటి…