ఆంధ్రప్రదేశ్

ఏపీలో 38, తెలంగాణలో 26 స్థానాలు: అమిత్‌ షా

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో 38, తెలంగాణలో 26 స్థానాలు: అమిత్‌ షా దిల్లీ: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయన్నారు. తెలంగాణలో 17 నుంచి…

తెలంగాణ

సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు సవాల్!

.భారత్ న్యూస్ హైదరాబాద్….సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు సవాల్! అడ్వకేట్ సుబ్బారావు సింగర్ మంగ్లీకి సవాల్ విసిరారు. ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో 150 మంది నుంచి కోట్లు వసూలు చేసిన స్కామ్‎లో సింగర్ మంగ్లీ ప్రమేయం లేకపోతే గురువారం బషీర్‎బాగ్…

జాతీయం – National

లోక్‌‌సభ గరిష్ఠ స్థానాల సంఖ్య 550 నుంచి 850కి పెరగనుంది

భారత్ న్యూస్ ఢిల్లీ…..లోక్‌‌సభ గరిష్ఠ స్థానాల సంఖ్య 550 నుంచి 850కి పెరగనుంది న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు ఈరోజు(గురువారం) బిగ్‌ డేగా నిలవనుంది. కొత్త పార్లమెంట్ భవన సామర్థ్యానికి అనుగుణంగా ఎంపీల సంఖ్య పెంపుదల దిశగా…

అంతర్జాతీయం

హర్మూజ్‌ దిగ్బంధనానికి 10,000 మంది సిబ్బంది

భారత్ న్యూస్ ఢిల్లీ…..హర్మూజ్‌ దిగ్బంధనానికి 10,000 మంది సిబ్బంది హర్మూజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ పోర్టులను దిగ్బంధించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. 10,000 మంది సిబ్బందితో ఆపరేషన్‌ చేపట్టింది. వీరిలో మెరైనర్లు, సెయిలర్లు, ఎయిర్‌మన్‌లు ఉన్నారు. వీరితో పాటు 12 యుద్ధనౌకలు,…

క్రీడలు – SPORTS

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏమి చేయాలనే విషయంపై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నా.

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏమి చేయాలనే విషయంపై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నా. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద 421 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. స్పోర్ట్స్…

ఆరోగ్యం – Health

వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స.ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

.భారత్ న్యూస్ హైదరాబాద్….రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఆఫీస్, జూబ్లిహిల్స్‌, హైదరాబాద్.15.04.2026. వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స ప్రతి హాస్పిటల్‌లో ప్రత్యేకంగా ఒక బృందం ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వేసవి నేపథ్యంలో హాస్పిటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు అవసరమైన చోట…

క్రైమ్ – Crime

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాననిందితుడు రమావత్ మధు అరెస్ట్..!

.భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాననిందితుడు రమావత్ మధు అరెస్ట్..! మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు నూటయాభై కోట్ల వరకు మధు టీమ్ వసూల్ చేసినట్లు ఆరోపణలు..! రామావత్‌ మధును అరెస్టు చేసిన సైబరాబాద్‌…

ఆధ్యాత్మికం

ఇంటి నుంచే ప్రారంభమయ్యే ధర్మం – సమాజానికి శాశ్వత దిక్సూచి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

ఇంటి నుంచే ప్రారంభమయ్యే ధర్మం – సమాజానికి శాశ్వత దిక్సూచి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తిరుపతి( మీ రిపోర్టర్ హేమంత్ )సత్యం, దయ, క్షమ – జీవన మార్గదర్శకాలు నిత్య జీవితంలో ధర్మాచరణం ప్రతి ఒక్కరి కర్తవ్యం 84 లక్షల జీవరాశులలో…