ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో భారీగా బంగారు నిల్వలు!

భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్లో భారీగా బంగారు నిల్వలు! ఏపీలోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జొన్నగిరి, రామగిరి, జవ్వకుల, చిగురుకుంట బిస్నాతం అనే 4 ప్రాంతాలలో బంగారం తవ్వకాలకు అనుకూలమైన అవకాశాలు ఉన్నట్లు…

తెలంగాణ

రూ.91 లక్షల విలువైన ధాన్యం బస్తాలను దొంగతనంగా దారి మళ్లించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరుడు, కాంగ్రెస్ నాయకులు

భారత్ న్యూస్ వరంగల్…రూ.91 లక్షల విలువైన ధాన్యం బస్తాలను దొంగతనంగా దారి మళ్లించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరుడు, కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో రూ.91 లక్షల విలువైన 13 లారీల…

జాతీయం – National

ప్రధాని మోదీకి మాక్రాన్ స్వాగతం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాని మోదీకి మాక్రాన్ స్వాగతం.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ జీ7 శిఖరాగ్ర సమావేశం కోసం ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగరంలో మాక్రాన్, మోదీకి ఆత్మీయ స్వాగతం పలికి, ఆలింగనం చేసుకున్నారు. అనంతరం, ఇద్దరూ…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి..

భారత్ న్యూస్ వరంగల్…ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి.. ముఖ్యమంత్రి స్పీచ్. విషయంలో ఇంతమంది సహాయకులు ఉన్నా ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు..…

ఆరోగ్యం – Health

43 మoది వైద్యుల డిస్మిస్..అమరావతి :

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి : 43 మoది వైద్యుల డిస్మిస్ మరో 34 మంది రాజీనామాల సమర్పణ అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్ఠీకరణ Share…

క్రైమ్ – Crime

గాదె సాయి కృష్ణ కేసులో ప్రత్యేక సిట్

భారత్ న్యూస్ విజయవాడ…గాదె సాయి కృష్ణ కేసులో ప్రత్యేక సిట్ విచారణ చేపట్టడానికి ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం సిట్ చీఫ్ గా ఐజీ రవి ప్రకాష్ నియామకం మరో ముగ్గురు సభ్యులు సిట్ లో ఏర్పాటు చేసిన…

ఆధ్యాత్మికం

.National Info: అమర్‌నాథ్ యాత్ర మార్గంలో జమ్మూ-కాశ్మీర్‌లో ₹3,500 కోట్లతో 60 కి.మీ రోడ్ల అప్‌గ్రేడ్‌కు కేంద్రం ప్లాన్ చేస్తోంది.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….National Info: అమర్‌నాథ్ యాత్ర మార్గంలో జమ్మూ-కాశ్మీర్‌లో ₹3,500 కోట్లతో 60 కి.మీ రోడ్ల అప్‌గ్రేడ్‌కు కేంద్రం ప్లాన్ చేస్తోంది. DPRలు తయారవుతున్నాయి – యాత్రికులకు మెరుగైన కనెక్టివిటీ, సౌకర్యాలు,భద్రత పెరగనున్నాయి… Share on FacebookPost on XFollow…