ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ డీజిల్ ధ‌ర‌ల పెంపుపై సీపీఐ నారాయ‌ణ ఆగ్ర‌హం

భారత్ న్యూస్ గుంటూరు…పెట్రోల్ డీజిల్ ధ‌ర‌ల పెంపుపై సీపీఐ నారాయ‌ణ ఆగ్ర‌హం పన్నుల పేరుతో ప్ర‌జ‌ల‌ను లూటీ చేస్తున్నార‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వ‌జం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ధరల వ్యత్యాసాన్ని వివ‌రించిన నారాయ‌ణ‌ తమిళనాడులో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.108.49 ఆంధ్ర‌ప్ర‌దేశ్…

తెలంగాణ

హైదరాబాద్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కట్టినట్లు చూపిస్తే నేను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటా – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కట్టినట్లు చూపిస్తే నేను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటా – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ Share on FacebookPost on XFollow usSave

జాతీయం – National

కోర్టుల్లో సమన్లు, వారెంట్లు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో జారీకి నిబంధనలు ఖరారు

భారత్ న్యూస్ ఢిల్లీ…..కోర్టుల్లో సమన్లు, వారెంట్లు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో జారీకి నిబంధనలు ఖరారు దేశంలో 2024 జులైలో అమల్లోకి వచ్చిన మూడునూతన చట్టాలకు అనుగుణంగా న్యాయస్థానాల విచారణ ప్రక్రియలో సాంకే తికతను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ ఎలక్ట్రానిక్ ప్రాసెస్సెస్ (ఇష్యుయెన్స్,…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

ఈరోజు పంజాబ్ గెలవకపోతే ఇంటికే !!

భారత్ న్యూస్ హైదరాబాద్…ఈరోజు పంజాబ్ గెలవకపోతే ఇంటికే !! IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ చివరి అంకానికి చేరుకున్న తరుణంలో, ఈరోజు రాత్రి 7:30 గంటలకు పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు లక్నో సూపర్ జెయింట్స్…

ఆరోగ్యం – Health

ఈ ఏడాది వైద్యరంగానికి రూ.19,305 కోట్లు కేటాయించాం.

భారత్ న్యూస్ అమరావతి..ఈ ఏడాది వైద్యరంగానికి రూ.19,305 కోట్లు కేటాయించాం. Ammiraju Udaya Shankar.sharma News Editor…యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలో పేదా, ధనికా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ రూ.2.50 లక్షల విలువైన వైద్య సేవలు అందిస్తాం. రూ.25…

క్రైమ్ – Crime

గూడూరు లో తప్పించుకుని చల్లపల్లిలో దొరికారు

భారత్ న్యూస్ విజయవాడ…గూడూరు లో తప్పించుకుని చల్లపల్లిలో దొరికారు గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను చల్లపల్లి పోలీసులు శనివారం రాత్రి జాతీయ రహదారిపై పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు, గూడూరుకు చెందిన నాగబాబు 12.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా గూడూరు పోలీసులు…

ఆధ్యాత్మికం

శివునికి అభిషేకం చేయిస్తే చాలు…అన్నీ శుభఫలితాలే……..!!

భారత్ న్యూస్ తిరుపతి…శివునికి అభిషేకం చేయిస్తే చాలు…అన్నీ శుభఫలితాలే……..!! శివునికి అభిషేకం…… శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది. శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం…