ఆంధ్రప్రదేశ్

నగరంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పర్యవేక్షణ..

భారత్ న్యూస్ విజయవాడ…నగరంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పర్యవేక్షణ.. క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం: మే 26, 2026: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడం, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో…

తెలంగాణ

దేశంలో రూ.1.1 లక్షల కోట్ల అనాథ ఆస్తులు

భారత్ న్యూస్ ఖమ్మం…..దేశంలో రూ.1.1 లక్షల కోట్ల అనాథ ఆస్తులు దేశంలో యజమానుల జాడ లేక పేరుకుపోతున్న ఆర్థిక ఆస్తుల విలువ 2025-26 ముగింపు నాటికి రూ.1.1 లక్షల కోట్లకు చేరింది. ఇందులో రూ.83,000 కోట్లు బ్యాంక్ డిపాజిట్లు కాగా, మిగిలినవి…

జాతీయం – National

మీడియా ప‌ట్ల ప్రధాని మోదీ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టిన ఎడిట‌ర్స్ గిల్డ్‌ ఆఫ్ ఇండియా

భారత్ న్యూస్ ఢిల్లీ…..మీడియా ప‌ట్ల ప్రధాని మోదీ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టిన ఎడిట‌ర్స్ గిల్డ్‌ ఆఫ్ ఇండియా యురోపియ‌న్ జ‌ర్న‌లిస్టుల‌తో చోటుచేసుకున్న ప‌రిణామాలు సిగ్గుచేటు ఘ‌ట‌న అని ఎడిట‌ర్స్ గిల్డ్ అభిప్రాయ‌ప‌డింది. భార‌త్‌లో ఉన్న ప‌త్రికా స్వేచ్ఛ‌, బాధ్య‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ -5!

భారత్ న్యూస్ విశాఖపట్నం..జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ -5! ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) ఐదో సీజన్ వచ్చే నెల 9న ప్రారంభం కానుంది. ఈసారి వైజాగ్, కడప, మంగళగిరి వేదికల్లో మొత్తం 32 మ్యాచులు జరగనున్నాయి.…

ఆరోగ్యం – Health

ఈ ఏడాది వైద్యరంగానికి రూ.19,305 కోట్లు కేటాయించాం.

భారత్ న్యూస్ అమరావతి..ఈ ఏడాది వైద్యరంగానికి రూ.19,305 కోట్లు కేటాయించాం. Ammiraju Udaya Shankar.sharma News Editor…యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలో పేదా, ధనికా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ రూ.2.50 లక్షల విలువైన వైద్య సేవలు అందిస్తాం. రూ.25…

క్రైమ్ – Crime

బాల్క సుమన్‌పై అబిడ్స్ పోలీసులకు ఖైరతాబాద్ డీసీసీ ఫిర్యాదు

భారత్ న్యూస్ హైదరాబాద్…బాల్క సుమన్‌పై అబిడ్స్ పోలీసులకు ఖైరతాబాద్ డీసీసీ ఫిర్యాదు మంగళవారం హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోత రోహిత్, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టాలని,…

ఆధ్యాత్మికం

శ్రీ మహా గణపతి సహస్రనామ స్తోత్రం ॥

భారత్ న్యూస్ తిరుపతి…శ్రీ మహా గణపతి సహస్రనామ స్తోత్రం ॥🦚🦢🪷🙏🪷🦢🦚మూలమంత్రాదపి స్తోత్రమిదంప్రియతరం మమ।నభస్యే మాసి శుక్లాయాంచతుర్థ్యాం మమ జన్మని॥🦜మిత్రులకు,సౌమ్యవాసర శుభోదయం.🦜 Share on FacebookPost on XFollow usSave