ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టు హెల్త్ స్కీమ్ పొడిగింపు

భారత్ న్యూస్ అనంతపురం..జర్నలిస్టు హెల్త్ స్కీమ్ పొడిగింపు• జీవో ఎం.ఎస్ నెం. 43 విడుదల అనంతపురము, ఏప్రిల్ 16: Head of Account: 8342-00-120-01-03-001-001, DDO Code: 2703 0802 003 – ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజినల్ చలానా, అక్రెడిటేషన్…

తెలంగాణ

సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు సవాల్!

.భారత్ న్యూస్ హైదరాబాద్….సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు సవాల్! అడ్వకేట్ సుబ్బారావు సింగర్ మంగ్లీకి సవాల్ విసిరారు. ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో 150 మంది నుంచి కోట్లు వసూలు చేసిన స్కామ్‎లో సింగర్ మంగ్లీ ప్రమేయం లేకపోతే గురువారం బషీర్‎బాగ్…

జాతీయం – National

లోక్‌‌సభ గరిష్ఠ స్థానాల సంఖ్య 550 నుంచి 850కి పెరగనుంది

భారత్ న్యూస్ ఢిల్లీ…..లోక్‌‌సభ గరిష్ఠ స్థానాల సంఖ్య 550 నుంచి 850కి పెరగనుంది న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు ఈరోజు(గురువారం) బిగ్‌ డేగా నిలవనుంది. కొత్త పార్లమెంట్ భవన సామర్థ్యానికి అనుగుణంగా ఎంపీల సంఖ్య పెంపుదల దిశగా…

అంతర్జాతీయం

హర్మూజ్‌ దిగ్బంధనానికి 10,000 మంది సిబ్బంది

భారత్ న్యూస్ ఢిల్లీ…..హర్మూజ్‌ దిగ్బంధనానికి 10,000 మంది సిబ్బంది హర్మూజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ పోర్టులను దిగ్బంధించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. 10,000 మంది సిబ్బందితో ఆపరేషన్‌ చేపట్టింది. వీరిలో మెరైనర్లు, సెయిలర్లు, ఎయిర్‌మన్‌లు ఉన్నారు. వీరితో పాటు 12 యుద్ధనౌకలు,…

క్రీడలు – SPORTS

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏమి చేయాలనే విషయంపై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నా.

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏమి చేయాలనే విషయంపై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నా. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద 421 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. స్పోర్ట్స్…

ఆరోగ్యం – Health

వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స.ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

.భారత్ న్యూస్ హైదరాబాద్….రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఆఫీస్, జూబ్లిహిల్స్‌, హైదరాబాద్.15.04.2026. వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స ప్రతి హాస్పిటల్‌లో ప్రత్యేకంగా ఒక బృందం ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వేసవి నేపథ్యంలో హాస్పిటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు అవసరమైన చోట…

క్రైమ్ – Crime

విశాఖ బి స్క్వేర్ హోటల్‌లో దారుణం

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ బి స్క్వేర్ హోటల్‌లో దారుణం యువతిని దారుణంగా కొట్టి హత్య చేసిన స్నేహితులు పార్టీ అని పిలిచి యవతి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్ హోటల్ గదిలో జరిగిన ఘర్షణలో యువతిని కొట్టి చంపారని పోలీసుల విచారణలో వెల్లడి…

ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త వేసవిలో వీఐపీ దర్శనాలు రద్దు మే 1 నుంచి రద్దు చేసే యోచనలో టీటీడీ తద్వారా సామాన్యులకు తగ్గనున్న నిరీక్షణ సమయం Share on FacebookPost on XFollow usSave