40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్ బై
భారత్ న్యూస్ శ్రీకాకుళం….40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్ బై భారతీయ రైల్వే దశాబ్దాల నాటి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టబోతోంది. ఆగస్టు నుంచి ఏఐ ఆధారిత అప్ గ్రేడెడ్ రిజర్వేషన్ విధానాన్ని అమలు…