స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టులో పిటిషన్
భారత్ న్యూస్ రాజమండ్రి…స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ ప్రభుత్వ తరపున ఏజీ దమ్మాపాటి శ్రీనివాస్ వాదనలు స్థానిక సంస్థలు, పంచాయతీలకు వీలైనంత త్వరలో.. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందన్న ఏజీ శ్రీనివాస్…