దేశవ్యాప్తంగా జనాభా గణన (Census) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో
భారత్ న్యూస్ శ్రీకాకుళం…దేశవ్యాప్తంగా జనాభా గణన (Census) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు…