ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కనపర్తి శ్రీనివాసరావు

.భారత్ న్యూస్ అమరావతి..ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కనపర్తి శ్రీనివాసరావు అవనిగడ్డ రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా.. స్థానిక ఎన్నికలపై చర్చ అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం అమరావతిలో అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు…

తెలంగాణ

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ.ఎంపీ డీకే అరుణ పర్యటన లో ఉద్రిక్తత.

భారత్ న్యూస్ ఖమ్మం…..బ్రేకింగ్ వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ. ఎంపీ డీకే అరుణ పర్యటన లో ఉద్రిక్తత. ఇటీవల అమరచింత మున్సిపాలిటీ లో కేంద్ర ప్రభుత్వం పథకం అమృత్ 2.0 భాగంగా అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన…

జాతీయం – National

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

భారత్ న్యూస్ ఢిల్లీ…..జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా జస్టిస్ వర్మపై తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో అభిశంసనకు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు. అభిశంసన తీర్మానం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే రాజీనామా. రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపిన యశ్వంత్ వర్మ. ఢిల్లీ జడ్జిగా ఉన్న…

అంతర్జాతీయం

తొలిసారి వార్ రూంలో ప్రత్యక్షమైన ఇరాన్ సుప్రీం లీడర్

భారత్ న్యూస్ విజయవాడ…తొలిసారి వార్ రూంలో ప్రత్యక్షమైన ఇరాన్ సుప్రీం లీడర్ కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో సైనికాధికారులతో సమావేశం మోజ్తాబా వీడియో రిలీజ్ చేసిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోజ్తాబా ఖమేనీ వీడియో… Share…

క్రీడలు – SPORTS

పంజాబ్ కింగ్స్ (PBKS) వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తల్లి అయిన జస్‌బీర్ కౌర్, క్రికెట్ జట్టు ఆటగాళ్లకు ఇంటి భోజనాన్ని తీసుకువచ్చి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….పంజాబ్ కింగ్స్ (PBKS) వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తల్లి అయిన జస్‌బీర్ కౌర్, క్రికెట్ జట్టు ఆటగాళ్లకు ఇంటి భోజనాన్ని తీసుకువచ్చి, ఒక కుటుంబ వాతావరణాన్ని ఎలా సృష్టించారో ఈ అందించిన పాఠం వివరిస్తుంది. ఈ క్షణానికి…

ఆరోగ్యం – Health

మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

భారత్ న్యూస్ రాజమండ్రి…మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వార్డుకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు.…

క్రైమ్ – Crime

అవనిగడ్డ నూతన డిఎస్పీ గా RRVS అభిషేక్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….అవనిగడ్డ నూతన డిఎస్పీ గా RRVS అభిషేక్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డిఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న అభిషేక్ పాడేరు నుండి అవనిగడ్డ సబ్ డివిజన్ కి బదిలీపై రానున్న అభిషేక్ Share on FacebookPost…

ఆధ్యాత్మికం

సోషల్ మీడియా ద్వారా శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం – నిందితుడు అరెస్ట్.

భారత్ న్యూస్ తిరుపతి…సోషల్ మీడియా ద్వారా శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం – నిందితుడు అరెస్ట్. టీటీడీ లోగో దుర్వినియోగం చేసి భక్తులను మోసం చేసిన తమిళనాడు వ్యక్తిపై కేసు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి –అధికారిక మార్గాల ద్వారానే దర్శనం…