సీఆర్డీఏ-2014 తీర్మానాన్ని సవరించాలని రాష్ట్రానికి కేంద్రం సూచన..
..భారత్ న్యూస్ అమరావతి..సీఆర్డీఏ-2014 తీర్మానాన్ని సవరించాలని రాష్ట్రానికి కేంద్రం సూచన.. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని గతంలో కోరిన ఏపీ – అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం.. అమరావతికి చట్టబద్ధత కల్పించే…