ఏపీ నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక
భారత్ న్యూస్ విజయవాడ..ఏపీ నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక లింగమనేని రమేష్, సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణలు ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటన Share on FacebookPost on XFollow usSave