ఆంధ్రప్రదేశ్

రోజు రోజుకు పతనమవుతూ భారీగా తగ్గుతున్న బంగారం..

.భారత్ న్యూస్ హైదరాబాద్….రోజు రోజుకు పతనమవుతూ భారీగా తగ్గుతున్న బంగారం.. హైద్రాబాద్:బంగారం ధర భారీగా తగ్గుతోంది. ముఖ్యంగా పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో విపరీతంగా తగ్గిపోతున్నాయి. తాజాగా ఫిబ్రవరి రెండో తేదీ సోమవారం చూసినట్లయితే బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ…

తెలంగాణ

కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి

..భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్ కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, క్షేత్రస్థాయిలో పనిచేయండి.. ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ దిశా నిర్దేశం చేసిన…

జాతీయం – National

ఢిల్లీ కర్తవ్యపథ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ కవాతులో భాగంగా ‘విక్టరీ త్రూ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ కర్తవ్యపథ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ కవాతులో భాగంగా ‘విక్టరీ త్రూ జాయింట్‌నెస్’ అనే నినాదంతో త్రివిధ దళాల ఆపరేషన్ సిందూర్ శకటం ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ కార్యకలాపాలను ప్రతిబింబించే శకటం ప్రదర్శన.. Share…

అంతర్జాతీయం

డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా ఎగ్జిట్‌

..భారత్ న్యూస్ హైదరాబాద్….డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా ఎగ్జిట్‌ ప్రపంచ ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటైన వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అగ్రరాజ్యం అమెరికా అధికారికంగా వైదొలగింది. తమకు డబ్ల్యూహెచ్‌వోలో తిరిగి చేరే ఉద్దేశం లేదని ఆ దేశ…

క్రీడలు – SPORTS

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాకు అశోక్ చక్ర పురస్కారం.

భారత్ న్యూస్ విజయవాడ…భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాకు అశోక్ చక్ర పురస్కారం. జూలై 2025లో, ఆక్సియం మిషన్-4 సందర్భంగా ISSని సందర్శించిన మొదటి ఇస్రో వ్యోమగామిగా ఆయన చరిత్ర సృష్టించారు. Share on FacebookPost on XFollow usSave

ఆరోగ్యం – Health

గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఆవేశం కట్టలు తెంచుకుంది గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత కళాశాల యాజమాన్యం నిర్బంధించినా, గేట్లకు తాళాలు వేసినా వెనక్కి తగ్గని విద్యార్థినులు అద్దె భవనాల్లో సౌకర్యాలు…

క్రైమ్ – Crime

పట్టాల మధ్య పడుకుని రీల్స్.. సజ్జనార్ సీరియస్

..భారత్ న్యూస్ హైదరాబాద్….పట్టాల మధ్య పడుకుని రీల్స్.. సజ్జనార్ సీరియస్ తెలంగాణ : రీల్స్ పిచ్చిలో పడి కొందరు యువకులు ప్రవర్తిస్తున్న తీరు ఒకింత చికాకు పుట్టిస్తుంది. SMలో ఫాలోవర్లను పెంచుకునేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన…

ఆధ్యాత్మికం

వరంగల్ జిల్లాభద్రకాళి అమ్మవారి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా లెజ్నెవా

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా లెజ్నెవా Share on FacebookPost on XFollow usSave