ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ : వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ : వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. అమరావతి సచివాలయం, అసెంబ్లీ, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా…

తెలంగాణ

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం

భారత్ న్యూస్ వరంగల్…యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం జూన్ 12వ తేదీన మొదలై, జూన్ 29వ తేదీన ముగియనున్న టెండర్ల ప్రక్రియ జూలై 2వ తేదీన టెండర్లు ఓపెన్ చేయనున్న అధికారులు మూడేళ్ల కాల పరిమితితో, రూ.255…

జాతీయం – National

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం

భారత్ న్యూస్ ఢిల్లీ….ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం. ది ఆర్డర్ ఆఫ్ దివైట్ డబుల్ క్రాస్‌ అవార్డు ప్రదానం. అవార్డును ప్రదానంచేసిన స్లోవేకియా అధ్యక్షుడు పీటర్. ఇప్పటివరకు 33 పురస్కారాలు దక్కించుకున్న మోదీ.…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా!

భారత్ న్యూస్ రాజమండ్రి…టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా! భారత మహిళా క్రికెట్ స్టార్ Smriti Mandhana మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక Time Magazine విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో…

ఆరోగ్యం – Health

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

భారత్ న్యూస్ ఖమ్మం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం వైద్యులు లేకపోవడంతో కాన్పు చేసిన నర్సు.. తల్లి, బిడ్డ మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో వనజ(20) అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో గుండాల…

క్రైమ్ – Crime

దిల్‌సుఖ్‌నగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

భారత్ న్యూస్ హైదరాబాద్ …దిల్‌సుఖ్‌నగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత రోడ్డు పైకి వచ్చి నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అక్రమ అరెస్ట్ చేస్తున్న పోలీసులు పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు 5 వేల పోస్టులు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు…

ఆధ్యాత్మికం

.!శ్రీ అయ్యప్ప స్వామి నమస్కార మంత్రాలు

భారత్ న్యూస్ తిరుపతి…..!శ్రీ అయ్యప్ప స్వామి నమస్కార మంత్రాలు!🌹🙏➖🌼🌼🌼🌼➖🌼🌼🌼🌼➖🌼🌼🌼🌼➖ 💧!!.శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పా.!!💧 Share on FacebookPost on XFollow usSave