ఆంధ్రప్రదేశ్

చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

భారత్ న్యూస్ రాజమండ్రి…చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ త్రాగునీటి కొరత రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలు కోడూరు: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చింతకోళ్ల వాసుల దాహం తీర్చారు. సోమవారం కోడూరు…

తెలంగాణ

మాతో పెట్టుకుంటే పళ్ళు రాలతాయి’.. జనసేన నేతలకు కవిత వార్నింగ్

భారత్ న్యూస్ వరంగల్ …మాతో పెట్టుకుంటే పళ్ళు రాలతాయి’.. జనసేన నేతలకు కవిత వార్నింగ్ హైదరాబాద్‌లో జూన్ 2న జనసేన నిర్వహించనున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’పై TRS అధ్యక్షురాలు కవిత స్పందించారు.  మా మేధావులను ఆంధ్రా పోలీసులతో బెదిరిస్తే…

జాతీయం – National

6 ఏళ్లు పూర్తి చేసుకున్న పీఎం స్వనిధి పథకం

భారత్ న్యూస్ ఢిల్లీ…..6 ఏళ్లు పూర్తి చేసుకున్న పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు, సామాజిక భద్రత కల్పిస్తూ విజయవంతంగా ముగిసిన 6 ఏళ్ల ప్రస్థానం.లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయంలో 20 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడి.…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌!

భారత్ న్యూస్ హైదరాబాద్…నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌! అహ్మదాబాద్‌ వేదికగా జరిగే తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు జట్టుతో తలపడతున్న గుజరాత్ టైటాన్స్. వరుసగా రెండోసారి టైటిల్ ను గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బెంగళూరు. మరోవైపు సొంత…

ఆరోగ్యం – Health

ప్రభుత్వ రంగంలో తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిమ్స్

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభుత్వ రంగంలో తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిమ్స్ హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో అత్యాధునిక క్యాన్సర్ జెనెటిక్ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ…

క్రైమ్ – Crime

6500 మంది పోలీస్ అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ సీవీ ఆనంద్!

భారత్ న్యూస్ హైదరాబాద్…6500 మంది పోలీస్ అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ సీవీ ఆనంద్! 🔹తెలంగాణలో సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సరికొత్తగా మారాలని పిలుపునిచ్చిన డీజీపీ. 🔹రాష్ట్రంలో ఆహార కల్తీ నిరోధక…

ఆధ్యాత్మికం

సగభాగం శివుడు మరియు సగభాగం కాళీ మాతగా ఉన్న ఏకైక దైవ రూపం చైతన్యం-శక్తి,

భారత్ న్యూస్ తిరుపతి…సగభాగం శివుడు మరియు సగభాగం కాళీ మాతగా ఉన్న ఏకైక దైవ రూపం చైతన్యం-శక్తి, నిశ్చలత్వం-సామర్థ్యం, మరియు అతీతత్వం-పరివర్తనల విడదీయరాని ఐక్యతకు ప్రతీక. ఈ పవిత్ర రూపంలో, శివుడు సమస్త సృష్టికి మూలమైన శాశ్వతమైన, మార్పులేని చైతన్యాన్ని సూచిస్తే,…