చేనేతలకు ‘పవర్’ గిఫ్ట్
భారత్ న్యూస్ గుంటూరు…చేనేతలకు ‘పవర్’ గిఫ్ట్ రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ! ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం…
భారత్ న్యూస్ గుంటూరు…చేనేతలకు ‘పవర్’ గిఫ్ట్ రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ! ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం…
భారత్ న్యూస్ వరంగల్…..తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ బంద్ కు పిలుపునిచ్చిన చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ గతం కన్నా రూ.20 మార్జిన్ తక్కువ ఇస్తున్నారని ఆవేదన.. Share…
భారత్ న్యూస్ ఢిల్లీ…..నక్సల్స్ విముక్త భారత్!.. దేశంలో నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది: అమిత్ షా దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని, మావోయిస్టు హింసాకాండకు నిలయమైన ఛత్తీస్గఢ్లోని బస్తర్ నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం…
భారత్ న్యూస్ ఢిల్లీ…..ట్రంప్పై జన గర్జన.అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు నో కింగ్స్ నినాదాలతో నిరసన ప్రదర్శనలు.50 రాష్ర్టాల్లో 3,100 చోట్ల నిరసన.యూరప్, లాటిన్ దేశాల్లో సైతం నిరసనలు మాకు రాజులు వద్దు.. ప్రజా పాలన కావాలని నినాదాలు చేస్తూ ‘నో కింగ్స్’…
భారత్ న్యూస్ రాజమండ్రి…నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం.. తొలి మ్యాచ్లో తలపడనున్న ఆర్సీబీ-సన్రైజర్స్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ Share on FacebookPost on XFollow usSave
భారత్ న్యూస్ ఖమ్మం…..యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న MRI చార్జీలు..! ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా హీలియం కొరతను సృష్టించింది. దీనివల్ల భారత్ లోని MRI సేవలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. MRI మాగ్నెట్లను చల్లబరచడానికి హీలియం చాలా అవసరం. ప్రపంచ హీలియం ఉత్పత్తిలో మూడింట…
.భారత్ న్యూస్ హైదరాబాద్….సైబర్ నేరాల నివారణలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కీలకమని హైదరాబాద్ సీపీ వీసి సజ్జనార్ తెలిపారు. కస్టమర్లు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో నగదు విత్డ్రా చేయడం లేదా ఆందోళనగా కనిపించడం వంటి అసాధారణ మార్పులను బ్యాంకర్లు గమనించి వారిని…
భారత్ న్యూస్ తిరుపతి…తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. కాసేపట్లో ఉచిత దర్శన టోకెన్ల జారీ ఏడుకొండలపై వేంచేసి ఉండి, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా, ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. వారాంతాల్లో,…
WhatsApp us