ఆంధ్రప్రదేశ్

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. 69 మంది ఔట్…

భారత్ న్యూస్ అనంతపురం..నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. 69 మంది ఔట్… APSPDCLలో నకిలీ ధ్రువపత్రాలతో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పొందిన 69 మందిపై చర్యలు చేపట్టారు. ఐటీఐ (ఎలక్ట్రిషియన్) చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు విచారణలో తేలింది. దీంతో…

తెలంగాణ

తెలంగాణలోని 7 మండలాలను విలీనంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

భారత్ న్యూస్ ఖమ్మం…..తెలంగాణలోని 7 మండలాలను విలీనంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు Apr 03, 2026, తనకున్న అనుభవంతో తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయించానని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ…

జాతీయం – National

భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు! 2025 ఏడాదిలో ప్రజాస్వామ్య దేశాల్లో భారత్‌లోనే అత్యధిక ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు నమోదయ్యాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రపంచ డిజిటల్‌ హక్కుల పరిరక్షణ సంస్థ ‘యాక్సెస్‌ నౌ’ నివేదిక ప్రకారం, 2025లో భారత్‌లో…

అంతర్జాతీయం

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇరాన్ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి మరికొంతకాలం దాడులు కొనసాగుతాయి శాంతి ఒప్పందం కోసం ఇరాన్ నాయకులు ప్రాధేయపడుతున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది, ఇక పోరాడే…

క్రీడలు – SPORTS

నేటి నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం..

భారత్ న్యూస్ రాజమండ్రి…నేటి నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ-సన్‌రైజర్స్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ Share on FacebookPost on XFollow usSave

ఆరోగ్యం – Health

ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదు.వైఎస్ షర్మిలా రెడ్డి

భారత్ న్యూస్ గుంటూరు…విజయవాడ వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్ లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదు. మోడీ గారి మెప్పు సభలకు ఖజానా ఫుల్.. పేదోడి సంజీవనికి…

క్రైమ్ – Crime

మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన పోలీస్ సోదరుడు!

భారత్ న్యూస్ హైదరాబాద్….మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన పోలీస్ సోదరుడు! అంబర్‌పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కంబాల శంకర్ గారు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడం అత్యంత విచారకరం. పుట్టెడు దుఃఖంలోనూ వారి తండ్రి…

ఆధ్యాత్మికం

AP లో 5,000 ఆలయాలు నిర్మాణం చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది..

భారత్ న్యూస్ విజయవాడ…AP లో 5,000 ఆలయాలు నిర్మాణం చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.. SC/ST/BC నివాస ప్రాంతాల్లో SRIVANI trust ద్వారా : 5 Cents స్థలం ఉంటే ₹10 లక్షలు 8 Cents స్థలం ఉంటే ₹15 లక్షలు…