ఆంధ్రప్రదేశ్

వాట్సాప్ ద్వారా క్షణాల్లో ఆధార్ డౌన్‌లోడ్: UIDAI కొత్త సేవ

భారత్ న్యూస్ గుంటూరు…వాట్సాప్ ద్వారా క్షణాల్లో ఆధార్ డౌన్‌లోడ్: UIDAI కొత్త సేవ భారత ప్రభుత్వానికి చెందిన UIDAI, MyGov వాట్సాప్ ద్వారా ఇ-ఆధార్‌ను క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించాయి. దీనికి మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో అనుసంధానించబడి ఉండాలి,…

తెలంగాణ

మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికి మరో షాక్.. అసైన్డ్ భూముల్లో ఫామ్‌హౌస్!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…📍మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికి మరో షాక్.. అసైన్డ్ భూముల్లో ఫామ్‌హౌస్! తెలంగాణ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా…

జాతీయం – National

తెలుగు రాష్ట్రాల మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకుకాలేజీలు

భారత్ న్యూస్ ఢిల్లీ….తెలుగు రాష్ట్రాల మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకుకాలేజీలు న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కౌన్సెలింగ్ గడువు ముగిసినా ఏపీలో 246, తెలంగాణలో…

అంతర్జాతీయం

ట్రంప్ సంచలన నిర్ణయం.. తీరనున్న చమురు కష్టాలు

భారత్ న్యూస్ రాజమండ్రి…ట్రంప్ సంచలన నిర్ణయం.. తీరనున్న చమురు కష్టాలు ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటన 30 రోజుల పాటు ఆంక్షల నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు వెల్లడి అంతర్జాకీయ మార్కెట్లో చమురు సరఫరా పెంచేందుకు ఈ నిర్ణయం…

క్రీడలు – SPORTS

ఈ సారి మొత్తం మనోళ్లే.. తొలిసారి ఐపీఎల్‌ చరిత్రలో అందరూ భారత కెప్టెన్లే

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఈ సారి మొత్తం మనోళ్లే.. తొలిసారి ఐపీఎల్‌ చరిత్రలో అందరూ భారత కెప్టెన్లే పేరుకు ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ అంటాం కానీ.. అందులో విదేశీ ఆటగాళ్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తుది జట్టులో…

ఆరోగ్యం – Health

పత్తిచేనులో పసికందు…

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఆసిఫాబాద్… పత్తిచేనులో పసికందు… కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగ జ్ నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో పత్తి చేనులో పసికందును గుడ్డలో కట్టి పడేసిన ఘటన శనివారం కలకలం రేపింది. స్థానికులు ఉదయం పత్తి…

క్రైమ్ – Crime

కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య?

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…కరీంనగర్ జిల్లా: మార్చి 21కరీంనగర్ టూ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు. ఆయన భార్య ఈనెల 16న సూసైడ్ చేసుకోగా.. ఐదు రోజుల వ్యవధిలోనే ఎస్సై చంద్రశేఖర్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు.…

ఆధ్యాత్మికం

భద్రాచలం ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం

భారత్ న్యూస్ ఖమ్మం…..భద్రాచలం ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం ఆలయ సహజత్వానికి ఏ మాత్రం భంగం కలగకుండా ఆగమ శాస్త్రానుసారం అభివృద్ధి పనులు చేట్టాలని సీఎం ఆదేశం ఇప్పటి వరకు పూర్తి అయిన భూసేకరణకు అనుగుణంగా…