ఆంధ్రప్రదేశ్

ఈ నెల 20న సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఇచ్చారు

భారత్ న్యూస్ అమరావతి..ఈ నెల 20న సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఇచ్చారు. ఈ విరాళంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందించనున్నారు… Share…

తెలంగాణ

నేటి సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుండి హెలికాప్టర్లో జగిత్యాలకు బయలుదేరనున్న కేసీఆర్

భారత్ న్యూస్ వరంగల్….. …నేటి.. సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుండి హెలికాప్టర్లో జగిత్యాలకు బయలుదేరనున్న కేసీఆర్ జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌లో దిగి, అక్కడి నుండి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్…

జాతీయం – National

మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ

భారత్ న్యూస్ ఢిల్లీ…మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ.. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ చట్టం బిల్లులకు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ…

అంతర్జాతీయం

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధం.. ఎక్కడంటే..?

భారత్ న్యూస్ విజయవాడ…తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధం.. ఎక్కడంటే..? ప్రపంచంలోనే తొలి ఎయిర్‌ ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధమైంది. ఈ విషయాన్ని దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రకటించారు. దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం…

క్రీడలు – SPORTS

చెన్నెపై SRH విజయం.

.భారత్ న్యూస్ హైదరాబాద్….చెన్నెపై SRH విజయం IPL: ఉప్పల్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ విజయం సాధించింది. తొలుత SRH 194/9 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆయుష్ మాత్రే…

ఆరోగ్యం – Health

ఒక వ్యక్తి (మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా అనుమానిస్తున్నారు)

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఒక వ్యక్తి (మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా అనుమానిస్తున్నారు) హఠాత్తుగా స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 4 వద్ద ఉన్న హై-వోల్టేజ్ ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైర్ల (High-voltage overhead electric lines) పైకి ఎక్కాడు.25,000 వోల్టుల కరెంట్ తీగలపై…

క్రైమ్ – Crime

అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయరహదారిపై అదుపుతప్పి కాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్

భారత్ న్యూస్ రాజమండ్రి…అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయరహదారిపై అదుపుతప్పి కాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలు ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను…

ఆధ్యాత్మికం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 📍 ఉచిత దర్శనం కోసం 08 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.   📍 సర్వదర్శనం భక్తులకు 06 గంటల సమయం పడుతుంది   📍 300 రూ..శీఘ్రదర్శనంకు 2–3 గంటల సమయం పడుతుంది  …