ఆంధ్రప్రదేశ్

అవనిగడ్డలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి…ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర.

భారత్ న్యూస్ గుంటూరు…కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి…ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర. కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందే శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో అవనిగడ్డ సెంటర్లో రచ్చబండ నిర్వహించిన షర్మిల. పని హక్కు రక్షణ కోసం…

తెలంగాణ

విద్యుత్‌ కోతలపై రైతుల ఆగ్రహం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…విద్యుత్‌ కోతలపై రైతుల ఆగ్రహం విద్యుత్‌ అధికారి కార్యాలయానికి తాళం వేసి నిరసన నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజి వద్ద ఘటన తమ ప్రాంతంలో విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో పెద్ద అడిశర్లపల్లి మండలంలోని…

జాతీయం – National

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా.. కొత్త గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి

భారత్ న్యూస్ ఢిల్లీ…..పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా.. కొత్త గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి Share on FacebookPost on XFollow usSave

అంతర్జాతీయం

రష్యా చమురు కొనండి.. భారత్‌కు అమెరికా అనుమతి*

భారత్ న్యూస్ అనంతపురం..రష్యా చమురు కొనండి.. భారత్‌కు అమెరికా అనుమతి* రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా అనుమతినివ్వడంపై దేశంలో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అమెరికా బ్లాక్‌మెయిల్‌ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని, ఇది అత్యంత సిగ్గుచేటు అని…

క్రీడలు – SPORTS

.T20 World Cup: చరిత్ర సృష్టించిన టీ20 వరల్డ్ కప్.. 500 మిలియన్లు దాటిన వ్యూయర్‌షిప్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….T20 World Cup: చరిత్ర సృష్టించిన టీ20 వరల్డ్ కప్.. 500 మిలియన్లు దాటిన వ్యూయర్‌షిప్ T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ దశకు చేరుకుంది. నేటి నుంచి సెమీ ఫైనల్ పోరు కొనసాగనుంది.…

ఆరోగ్యం – Health

క్షతగాత్రుడిని రోడ్డుపై వదిలేసి వెళ్లిన 108 అంబులెన్స్…

భారత్ న్యూస్ గుంటూరు…క్షతగాత్రుడిని రోడ్డుపై వదిలేసి వెళ్లిన 108 అంబులెన్స్… ఆసుపత్రికి తరలించిన స్థానికులు నర్సంపేట పట్టణానికి చెందిన గజ్జి రాము అనే వ్యక్తి, నల్లబెల్లి వైపు వెళ్తూ గుంతలో పడిపోగా, అటుగా వెళ్తున్న 108 అంబులెన్స్ ఆపేందుకు ప్రయత్నించిన స్థానికులు…

క్రైమ్ – Crime

తల్లిని కొట్టిన విషయంలో ఇంటివద్ద కేసు నమోదు

..భారత్ న్యూస్ హైదరాబాద్….వృద్దురాలైన తల్లిని కొట్టిన విషయంలో ఇంటివద్ద కేసు నమోదు మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వృద్దురాలైన వస్కుల శాంత, భర్తపేరు: ఉప్పలయ్య, వయస్సు:72 సంవత్సరాల నివాసం :మడికొండ అనునామే రైల్వే లో పనిచేసి రిటైర్డ్ అయింది. ఆమెకు…

ఆధ్యాత్మికం

టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర..

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర.. శ్రీవారిని దర్శించుకుని బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర.. టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది.. నెల రోజులుగా వివిధ వర్గాలతో మాట్లాడి చాలా నేర్చుకున్న.. వివిధ…