ఆంధ్రప్రదేశ్

త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ.వెంకటేశ్వరరావు

భారత్ న్యూస్ గుంటూరు….త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ.వెంకటేశ్వరరావు రాష్ట్ర పురోగతే లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటుకు ఏబీవీ సన్నాహాలుఆర్థిక వనరులు సమకూర్చుకున్నాక అధికారికంగా ప్రకటిస్తానన్న ఏబీవీప్రజలందరి అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని స్పష్టీకరణరాష్ట్ర పురోగతి కోసం…

తెలంగాణ

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు పై కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

భారత్ న్యూస్ డిజిటల్: తెలంగాణ: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు పై కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక నాయకులతో కలిసి గాలి పటాలు ఎగురవేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రజలకు భోగి…

జాతీయం – National

సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ.

భారత్ న్యూస్ ఢిల్లీ…..సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని గోవులకు పూజ చేసి, దాణా అందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. Share on FacebookPost on…

అంతర్జాతీయం

ప్రపంచానికే పెనుముప్పుగా ట్రంప్ !

.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రపంచానికే పెనుముప్పుగా ట్రంప్ ! పిచ్చోడి చేతికి రాయి దొరికినట్లుగా ట్రంప్ చేతికి అమెరికా అధ్యక్ష పదవి దక్కడం ఇప్పుడు ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు కేవలం రాజకీయ…

క్రీడలు – SPORTS

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

భారత్ న్యూస్ విజయవాడ…టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మరికాసేపట్లో రాజ్కోట్ వేదికగా భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్ Share on FacebookPost on XFollow usSave

ఆరోగ్యం – Health

గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఆవేశం కట్టలు తెంచుకుంది గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత కళాశాల యాజమాన్యం నిర్బంధించినా, గేట్లకు తాళాలు వేసినా వెనక్కి తగ్గని విద్యార్థినులు అద్దె భవనాల్లో సౌకర్యాలు…

క్రైమ్ – Crime

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్.., ఐపిఎస్ గారు నేడు కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకున్నారు

భారత్ న్యూస్ డిజిటల్:తెలంగాణ: “సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్.., ఐపిఎస్ గారు నేడు కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీపీ గారికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న…

ఆధ్యాత్మికం

చల్లపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులకు అన్నదానం

భారత్ న్యూస్ విశాఖపట్నం..చల్లపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులకు అన్నదానంచల్లపల్లి:ధనుర్మాసం ముగింపు రోజు సందర్భంగా చల్లపల్లిలోని శ్రీ గరుడ ఆంజనేయ సహిత శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులకు…