…. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు,,,,

భారత్ న్యూస్ గుడివాడ…… …రుణ మాఫీ కాంగ్రెస్ గ్యారంటీ …. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు …. ఆగస్ట్ 15 లోగా నూటికి నూరు శాతం రుణ మాఫీ అయ్యి తీరుతుంది ….నీలం మధుకు బీ అర్ ఎస్ పై 50వేల మెజారిటీ ఇవ్వండి …. దుబ్బాక అభివృద్ధి కోసం శ్రీనివాస్ రెడ్డి కి అండగా ఉంటా …. జగ్గారెడ్డి మాట ఇస్తున్నాడు దుబ్బాక రోడ్ షో లో టీపీసీసీ వర్కింగ్…

Read More

ఒంగోలు నగరంలో ముస్లీం మైనార్టీల ఆత్మీయ సమావేశం,,,

భారత్ న్యూస్ గుడివాడ. ముస్లింల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం ఒంగోలు నగరంలో ముస్లీం మైనార్టీల ఆత్మీయ సమావేశం పెద్ద ఎత్తున హాజరైన ముస్లీం మైనార్టీలు, టీడీపీ-జనసే నాయకులు, కార్యకర్తలు వేల కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించి ముస్లిం, మైనారిటీలకు జగన్ తీరని ద్రోహం ముస్లీంలు అంతా ఏకమై సీఎం జగన్మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసన మండల స్పీకర్ షేక్ షరీఫ్ గారు,టీడీపీ రాష్ట్ర…

Read More

వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించాలని డీ.ఎన్.అర్.పెద్ద కోడలు అనుపమ కలిదిండి మండల కోరుకొల్లులోనూ,చిన్న కోడలు..

ఏలూరు జిల్లా కైకలూరు:(భారత్ న్యూస్)::వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించాలని డీ.ఎన్.అర్.పెద్ద కోడలు అనుపమ కలిదిండి మండల కోరుకొల్లులోనూ,చిన్న కోడలు మండవల్లి మండలంలింగాలలోనూ విస్తుత ఇంటింటి ప్రచారం 07/05/2024రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల విజయానికి ఇంటింట ప్రచారానికి కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు దూలం శ్రీ అనుపమ, ఈ రోజు ఉదయం కలిదిండి మండలం కోరుకొల్లు సచివాలయ పరిధి లోనూ,చిన్న కోడలు దూలం స్వాతిమండవల్లి మండలం లింగాలలోనూవిస్తృతంగా .వైసీపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం లో ఏలూరు…

Read More

తాత గెలుపు కోసం మనమరాలు విస్తృత ప్రచారం,,

భారత్ న్యూస్ మోపిదేవి తాత గెలుపు కోసం మనమరాలు విస్తృత ప్రచారం మెరకనపల్లి పంచాయతీ శీలం వారి గూడెం, మగతా లంక గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్ల అభ్యర్థించిన అక్షర అక్షరకు అపూర్వ స్వాగతం పలికిన శీలం వారి గూడెం గ్రామస్తులు. రెండు ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేసి బుద్ధ ప్రసాద్, వల్లభనేని బాలశౌరి ని గెలిపించండి. డాక్టర్ మండల బుద్ధ ప్రసాద్ మనమరాలు అక్షర.. ఈ కార్యక్రమంలో మోపిదేవి మండలం జడ్పిటిసి సభ్యులు మెడ…

Read More

కామినేనికి మద్దతుగా కైకలూరులో నారా రోహిత్ ప్రచారం,,,,

కామినేనికి మద్దతుగా కైకలూరులో నారా రోహిత్ ప్రచారం(భారత్ న్యూస్), మే 7, కైకలూరు :కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కి మద్దతుగా సినీనటులు నారా రోహిత్, రోలర్ రఘు, పంచ్ ప్రసాద్ కైకలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నారా రోహిత్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధి శూన్యం చేసాడన్నారు. పోలవరం పూర్తి కావాలన్నా, రాజధాని అమరావతి కావాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్న, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా…

Read More

సంక్షేమం – అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం,,

సంక్షేమం – అభివృద్ధి జగనన్నతోనే సాధ్యంఇంగిలింపాకలంక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సి జయమంగళ వెంకటరమణ(భారత్ న్యూస్), మే 7, మండవల్లి :రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలన కొనసాగాలంటే మరలా జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్సి జయమంగళ వెంకటరమణ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ఇంగిలింపాకలంక గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారి. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు ఇంటివద్దకే వచ్చి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. సంక్షేమం,…

Read More

ముదినెపల్లి లో ల్ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలని నిరసన,ఎమ్మార్వో కార్యాలయంలో వినపత్రం,,

ఏలూరు జిల్లా ముదినేపల్లి:: (భారత్ న్యూస్)::07\05\2024:::: ముదినెపల్లి లో ల్ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలని నిరసన,ఎమ్మార్వో కార్యాలయంలో వినపత్రం అందించిన ఎన్.డీ.ఏ.కూటమి తెలుగుదేశం పార్టీ నియొజక వర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకుబి.జే.పి. రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్రంలోనూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేయలేదని, ఆ చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం అంత తొందరగా తీసుకురావడానికి అవసరమేమున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా…

Read More

మాకు మాయ మాటలు చెప్పి మా మెడలలో బలవంతంగా జనసేన కండువా కప్పారు,,,

భారత్ న్యూస్ కోడూరు మాకు మాయ మాటలు చెప్పి మా మెడలలో బలవంతంగా జనసేన కండువా కప్పారు ఉల్లిపాలెం 9వ వార్డు మెంబర్ సిద్ధినేని సంపూర్ణ మరియు పలువురు వైసిపి కార్యకర్తలు… మరలా కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో కండువా కప్పుకున్న సిద్ధినేని సంపూర్ణ.. కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన చెందిన పలువురు వైసిపి నాయకులను కార్యకర్తలను కోడూరు మండలానికి చెందిన జనసేన, తెలుగుదేశం, పార్టీల నాయకులు మాయ మాటలు చెప్పి…

Read More

వైయస్సార్సీపి జగన్ ప్రభుత్వాన్ని మాఫియా ప్రభుత్వంగా గుర్తించిన భారతదేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ – ఎన్డీఏ కూటమి విజయం,,,

భారత్ న్యూస్ గుడివాడ,,,,విజయవాడ:- వైయస్సార్సీపి జగన్ ప్రభుత్వాన్ని మాఫియా ప్రభుత్వంగా గుర్తించిన భారతదేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ – ఎన్డీఏ కూటమి విజయం కొరకు భారతదేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న నేపథ్యంలో లక్షలాది మందితో రాజమండ్రిలో జరిగిన ఎన్డీఏ బహిరంగ సభలో మోడీ ఆంధ్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి జగన్ ప్రభుత్వం మాఫియా ప్రభుత్వమని అభివృద్ధి నిల్ మాఫియా ఫుల్ గా జగన్ ఆంధ్రప్రదేశ్ను…

Read More

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పాలన సాధ్యం.

భారత్ న్యూస్ అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పాలన సాధ్యం.. అవనిగడ్డ 9వ వార్డ్, కొత్త ఎడ్లంక నేరెళ్లపాలెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, కుటుంబ సభ్యులు మరియు జడ్పీటీసీ, ఎంపీటీసీ, ప్రజా ప్రతినిధులు… ఈరోజు అవనిగడ్డ మండలం, అవనిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని 9వ వార్డ్, కొత్త ఎడ్లంక నేరెళ్లపాలెం, నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ…

Read More