ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన

భారత్ న్యూస్ హైదరాబాద్… ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి అపర్ణ గార్గ్, ఐ.ఆర్.ఏ.ఎస్. సివిల్ సర్వీసెస్ 1987 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్ అధికారిణి శ్రీమతి అపర్ణ గార్గ్ ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఐ.ఆర్.ఎఫ్.ఎమ్) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు.ఈ బాధ్యతలు స్వీకరించడానికి పూర్వం , శ్రీమతి. అపర్ణ గార్గ్ బెంగళూరు లోని రైల్ వీల్ ఫ్యాక్టరీకి ప్రధాన ఆర్థిక…

Read More

I WILL DEFEAT OWAISI CATEGORICALLY —- I WILL WIN AND SHOW AS HYDERABAD MP —- BJP CANDIDATE MADHAVILATHA

Bharathnews.hyd,,, I WILL DEFEAT OWAISI CATEGORICALLY —- I WILL WIN AND SHOW AS HYDERABAD MP —- BJP CANDIDATE MADHAVILATHA BJP candidate Madhavilatha made sensational comments saying that she will defeat Asaduddin Owaisi undoubtdly and win as Hyderabad MP. Talking to an electronic media she said that she was fortunate that PM Modi tweeted about her….

Read More

రంజాన్ పర్వదినం సందర్భంగా షబ్బీర్ అలీ గారి ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు ఏఐసీసీ

భారత్ న్యూస్ హైదరాబాద్..నేడు రంజాన్ పర్వదినం సందర్భంగా షబ్బీర్ అలీ గారి ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు ఏఐసీసీ ఇన్చార్జి దీపదాస్ మున్షీ గారితో కలిసి హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు

Read More

ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి

భారత్ న్యూస్ హైదరాబాద్… ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి గారి అధ్యక్షత వహించారు. మహిళా మోర్చా పదాధికారులు మరియు పార్లమెంటరీ మహిళ కన్వీనర్లు కోకన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంఘటన మంత్రి) శ్రీ చంద్రశేఖర్ తివారి జి గారు, మహిళా మోర్చా ప్రబారి చింతల రామచంద్ర రెడ్డి గారు, మహిళా మోర్చా జాతీయ…

Read More

ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో సమరశీల రైతాంగ పోరాటాలు:

భారత్ న్యూస్ హైదరాబాద్.. ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో సమరశీల రైతాంగ పోరాటాలు:–టి. సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం అఖిల భారత కిసాన్ సభ(ఎఐకెయస్) ఆవిర్భావ స్ఫూర్తితో కేంద్రం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల రైతాంగ పోరాటాలకు సన్నద్ధం అవుతామని ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పిలుపునిచ్చారు. హైదరాబాదులోని జవహర్ నగర్ లో గల తెలంగాణ…

Read More

మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు

భారత్ న్యూస్ హైదరాబాద్… మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు పూలే జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూలే జయంతి ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బడుగు బలహీనర్గాలు జ్యోతాబాపూలేను దేవుడిగా పూజించాలి కాంగ్రెస్ మేనిఫెస్టో లో భాగంగా దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని హామి ఇచ్చాం బలహీన వర్గాల కార్పొరేషన్లకు ఆర్థిక సహకారం అందిస్తాం…

Read More

ఆధునిక భారత వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే :జొన్నలగడ్డ

భారత్ న్యూస్ హైదరాబాద్…. ఆధునిక భారత వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే :జొన్నలగడ్డ సమాజంలో దాగివున్న మూఢ నమ్మకాలు, అసమానతలను పారద్రోలిన ఆధునిక భారత వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జీబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం సత్తెనపల్లి బార్ అసోసియేషన్ హాలు లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కులం గోడలను ఛిద్రం…

Read More

భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త, తత్వవేత్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలనేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యాలయం ఇన్చార్జి బోయ శ్రీరాములు, బోడా…

Read More