రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో అభిమానులు సత్కరించారు
.Bharathnews.hyd,,, వారణాసిలో ఎంపీ వద్దిరాజును కలిసిన అభిమానులు Date 28/02/2024 రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో అభిమానులు సత్కరించారు. రాజ్యసభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన రవిచంద్ర అధికార పర్యటనలో భాగంగా వారణాసికి వెళ్లారు.అక్కడ జరుగుతున్న పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి రవిచంద్ర హాజరైన విషయం తెలిసిందే.ఈ సమాచారంతెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి విశ్వాస్ రావుతోపాటు మరో స్థానిక నాయకుడు రవిచంద్ర బస చేసిన హోటల్…