స్వల్ప అస్వస్థతకు గురైన రాహుల్ గాంధీ,,
భారత్ న్యూస్ హైదరాబాద్…. స్వల్ప అస్వస్థతకు గురైన రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ :ఏప్రిల్ 21కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆపార్టీ ప్రతినిధి జైరాం రమేష్ ఆదివారం తెలిపారు. రాహుల్ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో నేడు రాంచీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనలేరని అన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ తర పున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరవు తారని జైరాం రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. నేడు రాంచీలో నిర్వహించే…