ఈరోజు కోడూరు మండలం లింగారెడ్డి పాలెం గ్రామంలో మొదలైన ఎన్నికల ప్రచారం అవనిగడ్డ శాసనసభ,,,
భారత్ న్యూస్ విజయవాడ…ఈరోజు కోడూరు మండలం లింగారెడ్డి పాలెం గ్రామంలో మొదలైన ఎన్నికల ప్రచారం అవనిగడ్డ శాసనసభ స్థానానికి గౌరవనీయులు…
భారత్ న్యూస్ విజయవాడ…ఈరోజు కోడూరు మండలం లింగారెడ్డి పాలెం గ్రామంలో మొదలైన ఎన్నికల ప్రచారం అవనిగడ్డ శాసనసభ స్థానానికి గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ మరియు మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేయుచున్నారు వారి యొక్క గెలుపును ఆకాంక్షిస్తూ బుద్ధ ప్రసాద్ గారికి కోడలు మండలి వెంకట్రాం గారి సతీమణి శ్రీమతి మండలి సాయి సుప్రియ గారు ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఇరువురిని గెలిపించవలసినదిగా…
భారత్ న్యూస్ విజయవాడ… ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వసంత శీరిష గారి ఎన్నికల ప్రచారం మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ వసంత శీరిష గారు శుక్రవారం సాయంత్రం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వసంత శీరిష గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు గారికి యంపి…
నాలుగు నెలల గర్భవతి మాధవి (28)కి అబార్షన్ చేసిన ఓ మహిళ….. అబార్షన్ వికటించి ఓ గృహిణి. మృతి……(భారత్ న్యూస్ :::గుంతకల్లు) నేటి సమాజంలో ఆడపిల్ల అంటే అలుసే అన్న తీరులో ఓ కుటుంబం తీసుకున్న నిర్ణయం మూడవ ప్రసవం విషయంలో నాలుగు మాసాల గర్భవతి పాలిట శాపంగా మారి మృతి ఒడిలోకి చేరుకున్న సంఘటన గుంతకల్లు పట్టణంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.పట్టణంలోని కథల వీధిలో నివాసముంటున్న ఓ వృద్ధ మహిళ చేసిన నిర్వాహకమే ఆ అమ్మాయి…
భారత్ న్యూస్ హైదరాబాద్…. కొల్చారం కార్నర్ మీటింగ్ లోఎంపీ అభ్యర్థి నీలం మధు ఈ పార్లమెంటు ఎన్నికలలో యువత ప్రస్తుత రాజకీయాలపై ఒక్కసారి ఆలోచన చేయాలని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి కొల్చారం మండలం కేంద్రంలో మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, నర్సాపూర్ మహిళ ఇన్చార్జి సుజాత సత్యం, సుహాసినిలతో…
భారత్ న్యూస్ విజయవాడ.. జులైలో రూ.7,000 పింఛన్: TDP పింఛన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజంపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛన్ అందిస్తాం. 3 నెలల బకాయిలను జులైలో ఇస్తాం. ఒక నెలలో పింఛన్ తీసుకోకపోయినా మరో నెలలో తీసుకోవచ్చు. ఏ ఒక్కరి పింఛన్ ఎగ్గొట్టం. ఒకటో తేదీనే ఇంటి వద్దే అందిస్తాం.’ అని చంద్రబాబు అన్నారు. ఈ హామీతో…
एक बार पढ़ेंगे, तो*100 लोगों को भेजेंगे। 🌀 महात्मा बुद्ध ने विवाह किया था। परंतु वे पत्नी को छोड़कर सत्य की खोज में निकल गये।उनकी पत्नी ने एकाकी जीवन जिया। उनकी पत्नी का नाम यशोधरा था। 🌀 महावीर स्वामी ने भी विवाह किया था। परंतु वे भी पत्नी को छोड़ कर सन्यासी हो गये। उनकी…
భారత్ న్యూస్ విజయవాడ:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పార్టీ అధికారం చేపట్టాలని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. చల్లపల్లి పడమర వీధిలోని గోసియా పార్క్ దర్గా వద్ద శుక్రవారం ఉదయం పార్టీ మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ కరిముల్లా ఖాన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ దిల్షాద్ నజరానాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముఖ్యమంత్రిగా మళ్లీ…
bharath News Vijayawada,Don’t download or install unknown app it is type of fraud Any Desk app they will Hack your mobile photos e.t.c it means complete control access of your mobile better to off your mobile data even you talk with unknown calls e.t.c,
प्रार्थना पत्र Sec.13 बी (हिंदू विवाह अधिनियम के अंतर्गत) पेश करने के बाद में 6 माह अवधि कोर्ट द्वारा पूर्ण करना आवश्यक नहीं है,ऐसी रूलिंग या कोई ऑर्डर किसी अधिवक्तागण के पास हो तो भेजने की कृपा करावे
భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, తస్మాత్ జాగర్త…ఫోర్స్ లోకి వచ్చేసింది …..లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ ఆస్తి (ఇల్లు, స్థలం, పొలం) జాగర్త…తేడా వస్తే కోర్ట్ కి పొడానికి కూడా హక్కు లేదంట. ఈ చట్టం ప్రకారం మీ ఆస్తికి మీరు అనుభవదారులు మాత్రమే . హక్కుదారి రాష్ట్ర ప్రభుత్వం . ఇప్పటికే ప్రభుత్వ భవనాలు ,ప్రభుత్వ ఆస్తులు అన్ని తాకట్టు పెట్టేశారు. వాటన్నిటినీ తనకా పెట్టేసి , మన నెత్తిన12 లక్షల కోట్లు అప్పు…